దుండిగల్,ఆగస్టు :ఆర్టీసీ కళాబృందం నిర్వహించిన రోడ్ షో ఆకట్టుకున్నది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీని మించిన సంస్థ మరొకటి లేదంటు ఆర్టీసీకళాబృందం సభ్యులు శుక్రవారం రోడ్షోను
17 టన్నులు.. రూ.2 కోట్ల విలువ ఏడుగురి ముఠా అరెస్ట్ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాల ముఠా చేస్తున్న భారీ కుట్రను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు.
ఇద్దరు వైద్యుల ఆత్మహత్య | మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన జరిగింది. శామీర్ పేట్ చెరువులో దూకి ఇద్దరు వైద్యులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఉరేసుకొని ఆత్మహత్య | మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో విషాద ఘటన జరిగింది. కరోనాతో భర్త మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై భార్య సైతం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
కుమారుడిని కొట్టి చంపిన తల్లి | మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కన్నప్రేమను మరిచిన ఓ తల్లి కర్కోఠకంగా వ్యవహరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన మూడేళ్ల కుమారుడిని విచక్షణారహితంగా కొట�
వృద్ధుడు మృతి| జిల్లాలోని జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. జవహర్నగర్లోని బీజేఆర్ నగర్లో ఉన్న ఓ ఇంట్లో వృద్ధుడు(65) విగత జీవిగా పడిఉన్నారు.
వరుస ఇళ్లలో చోరీ | మేడ్చల్ జిల్లా దుండగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి సారెగూడెంలోని వరుస రెండిళ్లలో నగలు, నగదు అపహరించారు.
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 30 : కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ప్రతాపం చూపడుతోంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలు సమరం సాగిస్తున్నాయి. పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్�
రూ. 250 కోట్లతో ప్రతిపాదనలు.. త్వరలో కార్యరూపం దాల్చనున్న ప్రణాళిక ప్రస్తుతం 4వేల ఎకరాల్లో సాగు.. ఆ తర్వాత 36 వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్ల సాగు ముందుకు వచ్చే రైతులకు అవగాహన, ప్రోత్సాహం మేడ్చల్-మల్కాజిగిరి జిల్