హైదరాబాద్: మహా శివరాత్రి సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి కీసర గుట్టలోని రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనం
హైదరాబాద్ : అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మేడ్చల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. లక్షా 40 వేల నగదు, 3.5 తులాల బంగారం, సెల్ఫోన్లు, రెండు బైకులు, వెండి నాణేలు, కొడవళ్లు, కట్టర్లు, సుత్తెలు స్వాధీన