మేడారం సమ్మక్క-సారలమ్మకు కేటాయించిన స్థలాన్ని భద్రకాళి దేవస్థాన పూజారులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం గద్దెల ప్రధాన గేట్కు తాళాలు వేసి పూజా
మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. సెలవుల్లో భక్తులు తల్లుల దర్శనానికి క్యూ కడుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరల�
మారాయిగూడెం సమ్మక్క-సారలమ్మ జాతర గురువారం మూడో రోజుకు చేరింది. సరిహద్దు రాష్ర్టాలైన ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కు�
మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు బుధవారం తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించారు. జాతర అనంతరం వచ్చే బుధవారం తిరుగువారం పండుగగా నిర్వహించడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. ఈ నెల 5న గుడిమెలిగే పండుగ సందర్భంగ
మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు నేడు తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 7న మండమెలిగే పండుగతో ప్రారంభమైన జాతర శనివారం వనదేవతల వన ప్రవేశంతో పూర్తయింది. అనంతరం వచ్చే బుధవారం(నేడు) పూజారులు తి�
మహాజాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఏర్పాటు చేసిన హుండీలను సోమవారం దేవాదాయ శాఖ అధికారులు హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించారు. సుమారు 462 ఇనుప హుండీలు, 30 బట్ట హుం
సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా శనివారం సాయంత్రం కోయపూజారులు అమ్మవారిని వనంలోకి తీసుకెళ్లారు. ఈ క్ర మంలో ఉద యం నుంచే భక్తులు పెద్ద సం ఖ్యలో గద్దెల వద్దకు చేరుకుని అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లి
వరంగల్, హనుమకొండ జిల్లాలోని మినీ మేడారం జాతరలు భక్తజనంతో కిటకిటలాడాయి. అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మ జాతర జనసందోహంగా మారింది. బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు.
హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు సమీపంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్ద సంఖ్యలో జాతరకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్�
వనదేవతల దర్శనానికి సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. మొదట జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. అక్కడి నుంచి గద్దెల వద్దకు చేరుకొని సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించారు.
వనదేవతలు సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు 67 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జాతర బస్సుల కోసం ఏర్పాటు చేసిన ప్ర�
మేడారం సమ్మక్క-సారలమ్మకు భక్తులు నిలువెత్తు బంగారం(బెల్లం) ఇచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. కానీ, వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని మంగళవారిపేట గ్రామానికి చెందిన దబ్బెట ఉపేందర్-నాగలక్ష్మి దంపత