Karate | ఆదివారం మెదక్ జిల్లా కేంద్రం మెదక్లో గుల్షణ్ క్లబ్లో షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కరాటే పరీక్షలు నిర్వహించారు. ఈ కరాటే పరీక్షల్లో విజేతలకు నగేష్ బెల్టులు ప్రధాన�
Illegal Collections | ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రాజకీయ నాయకులు, విద్యాశాఖాధికారుల అండదండలతోనే విద్యార్థులను పీడిస్తున్నారన్నారు. అసలు జిల్లాలో ప్రభుత్వాధికారులున్నారా..? మొద్దు నిద్ర పోతున్నారా..? అని బీజేవైఎం �
Prof Jayashankar Death Anniversary | జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు.
DEE CET | డీ సెట్-2025లో ఉతీర్ణత సాధించిన వారు ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రధానాచార్యులు డాక్టర్ రాధాకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం మున్సిపల్ కార్యాలయంలో వంద రోజుల కార్యక్రమంపై మున్సిపల్ సిబ్బందితో మెదక్ జిల్లా ఆదనపు కలెక్టర్ నగేష్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర�
Govt Books | ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను దుకాణాల ద్వారా విక్రయించడానికి అవసరమైన ఇండెట్ల కోసం ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి �
Sports Training Camps | మెదక్ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 10 గ్రామీణ ప్రాంతాల్లో 14 సంవత్సరాలలోపు బాల బాలికలకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడా యువజన క్రీడాల అధికారి దా�
Venkateshwara Temple Brahmotsavalu | మే 1వ తేదీ నుంచి మెదక్ జిల్లా కేంద్రంలో వెంకటేశ్వర దేవాలయబ్రహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని దేవాలయ కమిటీ అధ్యక్షుడు కంచి మధుసూదన్ తెలిపారు. 4వ తేదీ వరకు బ్రహోత్సవాలు నిర్వహించడం జరుగ�
Property tax | 2024-25 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిధిలోని ఆస్తి పన్ను వడ్డీపై వన్టైం సెటిల్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ 90 శాతం రాయితీ కల్పించిందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్�
జిల్లా కేంద్రంలో ఈనెల 29న నిర్వహించే దీక్షా దివస్ను సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్
అర్హులైన బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీడీ సిగార్ వరర్స్ యూనియన్ (సీఐటీయూ)ఆధ్వర్యంలో సోమవారం మె దక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బీడీ కార్మికుల పిల్లలకు సాలర్�
బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి లక్ష్యానికి మించి మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించింది. ఎక్కడ చూసినా పచ్చదనంతో చెట్లు ఆహ్లాదకరంగా కనిపిస్తుండేవి. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోక
ఎన్నికలు వస్తున్నాయని ఆగం కావద్దు. వచ్చిన సమయంలోనే మన ధీరత్వం ప్రదర్శించాలి. నిజం ఏమిటి..వాస్తవం ఏమిటి.. ఎవరు ఏం మాట్లాడుతున్నారు.. ఎవరు నిజమైన ప్రజాసేవకులో గుర్తిస్తేనే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి.
ఈరోజుల్లో ద్విచక్ర వాహనం లేని ఇల్లు లేదు. వాహనం ఉన్నా చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపేవారికి రోడ్డు భద్రతపై అవగాహన సరిగా లేకపోవడంత�