అర్హులైన బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీడీ సిగార్ వరర్స్ యూనియన్ (సీఐటీయూ)ఆధ్వర్యంలో సోమవారం మె దక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బీడీ కార్మికుల పిల్లలకు సాలర్�
బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి లక్ష్యానికి మించి మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించింది. ఎక్కడ చూసినా పచ్చదనంతో చెట్లు ఆహ్లాదకరంగా కనిపిస్తుండేవి. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోక
ఎన్నికలు వస్తున్నాయని ఆగం కావద్దు. వచ్చిన సమయంలోనే మన ధీరత్వం ప్రదర్శించాలి. నిజం ఏమిటి..వాస్తవం ఏమిటి.. ఎవరు ఏం మాట్లాడుతున్నారు.. ఎవరు నిజమైన ప్రజాసేవకులో గుర్తిస్తేనే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి.
ఈరోజుల్లో ద్విచక్ర వాహనం లేని ఇల్లు లేదు. వాహనం ఉన్నా చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపేవారికి రోడ్డు భద్రతపై అవగాహన సరిగా లేకపోవడంత�