భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాందేవ్బాబా సారధ్యంలో భారతదేశంలో ప్రా చీనకాల ఆరోగ్య వ్యవస్థను, యోగా, యజ్ఞం, ఆయుర్వేదం, స్వదేశీ విద్య, వైద్యాన్ని తిరిగి తీసుకురావడానికి ఉచిత యో గా శిక్షణ తరగతులను
ఎల్కతుర్తి-మెదక్ వరకు జాతీయ రహదారి -765 డీజీ, జనగాం-సిరిసిల్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా చేయాలని అధికారులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
వజ్రోత్సవాలకు పటాన్చెరు పట్టణంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో 15వేల మందితో ర్యాలీ నిర్వహించనున్నారు.
‘పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ర్టాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పల్లెలు అద్భుతమైన ప్రగతిని సాధ�
చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే సూక్ష్మజీవులు (పరాన్న జీవులు) నులి పురుగులు. ఇవి పిల్లలు తీసుకున్న ఆహారం నుంచి పోషకాలను గ్రహించి వారిని శక్తిహీనులుగా మారుస్తాయి.