‘అబ్బ.. అగ్గి కురుస్తున్నట్లుంది.. వశమైతలేదు..’ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇవే మాటలు. జిల్లాలో శుక్రవారం భానుడు గంట గంటకూ ఉగ్రరూపం దాల్చగా, ప్రజానీకం అల్లాడిపోయింది. ఉదయం లేచిన దగ్గరనుంచి సూర్యుడు నిప్పులు కక�
రాష్ట్రంలో మండే ఎండలతో మాడు పగిలిపోతున్నది.. బయటికెళ్తే నెత్తి చుర్రుమంటున్నది.. వడగాలులు, ఉకపోత ఠారెత్తిస్తున్నాయి.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కారణం(ఎన్): భారతదేశ మధ్యగా వెళ్లి భారత్ను 2 భాగాలుగా విభజించి, ఉత్తర భారత్లో ఉష్ణ అయన రేఖా శీతోష్ణస్థితిని, దక్షిణ భారత్లో అయనరేఖా శీతోష్ణస్థితి ఏర్పడటానికి కర్కటరేఖ కారణమవుతుంది?
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో రాత్రి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల చోటుచేసుకోవడంతో ఉదయం, రాత్రి వేళల్లో వాతావరణం కొంత చల్లగా ఉంది.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మిగ్జాం తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలి తీవ్రత పెరిగింది.
ఈ సీజన్కు సంబంధించి.. గత 74 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా రాజస్థాన్ జైసల్మేర్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. సెప్టెంబర్ 10, 1949లో జైసల్మేర్లో గరిష్ట ఉష్ణోగ్రత 43.3 డిగ్రీల
రాష్ట్రంలో వర్షాలు తగ్గడంతో వేడి తీవ్రత పెరుగుతున్నది. ఆగస్టు 20 వరకు తెలంగాణలో ఉక్కపోత తప్పదని, అప్పటి వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.
Hyderabad | హైదరాబాద్ : గత వారం రోజుల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీంతో నగరమంతా చల్లని వాతావరణం ఏర్పడింది. కానీ రాబోయే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్ర�
బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తన ప్రభావంతో నగరంలో మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. పటాన్చెరువు పరిధిలో 5.8 మిల్లీమీటర్లు, మలక్ప
తెలుగు రాష్ర్టాలు నిప్పుల కుంపటిగా మారాయి. పలు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉక్కపోతతో �
Hottest place in Winter | దేశవ్యాప్తంగా చలి చంపేస్తున్నది. హిమాలయాలకు సమీపంలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లోని ప�
ప్రతి ఏటా మార్చి చివరనుంచి భానుడి ప్రతాపం మొదలవుతుంది. కానీ ఈసారి మార్చి ప్రారంభం నుంచే
ఎండలు మండిపోతున్నాయి. ముంబై నగరంలో సోమవారం ఏకంగా 39.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. త�
దేశ రాజధానిలో దంచికొట్టిన ఎండ | శ రాజధాని ఢిల్లీతో పాటు గుర్గావ్లో హీట్ వేవ్స్ కారణంగా ఎండలు దంచికొట్టాయి. బుధవారం ఢిల్లీలో గరిష్ఠంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ పాలమ్ అబ్జర్వేటర�