కాల్వశ్రీరాంపూర్ మండల స్థాయి గణిత, సైన్స్ క్విజ్ క్లబ్ టాలెంట్ టెస్టును మండల కేంద్రంలోని హైస్కూల్లో శనివారం నిర్వహించారు. ఈ పోటీల్లో పీ సాయి శివాని, కే నిశాంత్ ప్రథమ, ఎలిమెంటరీ స్థాయి నుండి పీ సాత్విక్, �
పాలకుర్తి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ పాలకుర్తి ఎంఆర్సీలో శనివారం నిర్వహించారు. ఈ పరీక్షకు మండలంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలల నుండి ఆరు నుండి పదో తరగతి �
Guest Faculty | పరిగి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 సంవత్సరానికి గెస్ట్ లెక్చరర్లుగా బోధించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత పద్మావతి తెలిపారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సరికొత్త సాంకేతిక విప్లవం. ఇలాంటి ఏఐ పాఠాలను విద్యాశాఖ సర్కారు బడుల్లోని విద్యార్థులకు పరిచయం చేయనున్నది. సంబంధించిన పాఠాలను టీచర్ల చేత చెప్పించనున్నది.
పదో తరగతి గణిత ప్రశ్నల లీకేజ్ కేసులో నిందితులను కటకటాల్లోకి పంపించారు పోలీసులు. జుక్కల్ ప్రభుత్వ పాఠశాలలోని పరీక్షా కేంద్రం నుంచి బుధవారం గణిత ప్రశ్నలు బయటకు వచ్చిన ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
కొందరు పిల్లలకు లెక్కలంటే భయం. దీనికి కారణం ఆ పిల్లల తల్లిదండ్రులేనని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. లెక్కలు, అంకెలు.. అంటే తల్లిదండ్రులు భయపడితే, అయిష్టత చూపితే.. వారి పిల్లలు కూడా ప్రైమరీ, ప్రీ-ప్రైమరీ వి�
Deutsche Bank Research : జనరేటివ్ ఏఐ అన్ని రంగాల్లో పెను మార్పులకు శ్రీకారం చుడుతుండగా నూతన టెక్నాలజీపై డచ్ బ్యాంక్ రీసెర్చ్ రిపోర్ట్ ఆసక్తికర వివరాలు వెల్లడించింది.
విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో గతేడాది తొలిమెట్టు కార్యక్రమం సత్ఫలితాలు సాధించింది.
యూకే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. మరోవైపు వైద్య సేవల్లో సంక్షోభం, జీతాలు పెంచాలని సిబ్బంది సమ్మెకు దిగడం వంటి సమస్యలు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సున�
ఆదివారం ఢిల్లీలో జరుగనున్న నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఎంత మొత్తుకొన్నా కంఠశోష తప్ప ఎలాంటి ప్రయ�
ఇంటర్ పరీక్షలు సమీపించాయి. మార్కులు స్కోర్ చేసేందుకు విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉపయుక్తమయ్యే విధంగా ఇంటర్ మ్యాథ్స్ మోడల్ పేపర్ను ‘నిపుణ’...
ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టెట్ నోటిఫికేషన్ జారీ అయింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు టెట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి మాత్రమే ఉపాధ్యాయ భర్తీలో దరఖాస్తు...