Doctorate | గణిత శాస్త్రంలో ‘ఎఫెక్ట్స్ అఫ్ బౌండరీ స్లిప్ అండ్ వేరిబుల్ ఫిసికల్ ప్రాపర్టీ్స్ ఆన్ హీట్ అండ్ మాస్ ట్రాస్ఫర్ అఫ్ టూ ఫ్లూయిడ్ ఫ్లోస్ ఇన్ ఎ వర్టికల్ ఛానల్’ అనే అంశంలో చేసిన పరిశోధనకుగాను రంగారెడ్డి జి
ఆధునిక గణితంలో భావన అనేది ఉండదు. సూత్ర రూపకల్పనలు మాత్రమే ఉంటాయి. ఇలాంటి పద్యాల్లో గణ ధర్మాలు గణితం అయితే మనోభావన లోక రీతులు, వేద పురాణేతిహాసాల కథలు మొదలైనవి.
రాష్ట్రంలో భౌతికశాస్త్రం, గణితం టీచర్ల మధ్య పంచాయితీకి ముగింపు పలికేదిశలో సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. భౌతికశాస్త్రం టీచర్లు 6,7 తరగతులకు గణితం బోధించాలన్న నిర్ణయంలో కాస్త మార్పు చేయనున్నది.
రాష్ట్రంలో ఆదివారం జాయింట్ ఎం ట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్2023 పరీక్ష సజావుగా ముగిసింది. ఫలితాలను ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు సమాచారం.
జేఈఈ మెయిన్ 2 పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పరీక్షలో ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చినట్టు విద్యార్థులు, నిపుణులు తెలిపారు. గణితం కాస్త కఠినంగా, ఫిజిక్స్ సులభంగా వచ్చినట్టు వెల్లడించారు. గణితం�
ఎంసెట్కు హాజరయ్యేందుకు ఇంటర్లో 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. నిర్దిష్ట మార్కులు సాధించిన వారే ఎంసెట్ రాసే అవకాశం కల్పించాలని అధికారు లు నిర్ణయించారు.
దేశవ్యాప్తంగా మంగళవారం జేఈఈ మెయిన్ 1 ప్రారంభమైంది. తొలిరోజు పరీక్ష పేపర్పై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. గణితంలో ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో కష్టంగా ఉన్నట్టు వెల్లడించారు.
విద్యారంగంలో పలు సంచలనాలను సృష్టిస్తున్న శ్రీచైతన్య సంస్థ తాజాగా హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ను నమోదు చేసింది. ఆ సంస్థకు చెందిన విద్యార్థులు 100 రోజుల శిక్షణతో శుక్రవారం 100 నిమిషాల్లో 100 మ్యాథ్స్ టేబుల్
బోధనోపకరణాలతో బోధన సులభతరమవుతుందని, తొలిమెట్టులో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహించిన కృత్యమేళా విజయవంతమైందని మండల నోడల్ అధికారి వైద్యుల రాజిరెడ్డి పేర్కొన్నారు. కేశవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు �