ఒక బాలిక వివాహం విషయంలో బాల్య వివాహ నిరోధక చట్టాన్ని వర్తింపజేసి ఆమె వివాహాన్ని రద్దు చేయాలా, లేక ముస్లిం వివాహ చట్టం ప్రకారం దానికి చట్టబద్ధత కల్పించాలా అనే న్యాయ వివాదం ఉన్న సంశయాత్మక కేసు సుప్రీంకోర్
తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్ దవాఖానకు దీటుగా సదుపాయాలు, వైద్య సేవలు అందిస్తున్నది. ఫలితంగా రాష్ట్రంలో మాతృ మరణాల నిష్పత్తి (మెటర్నల్ మోర్టాలిటీ రేషియ�
ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రైవేట్ వైద్యులు సిద్ధం కావాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఐఎంఏ కృషిచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కార్పొ
మౌలిక వసతులను కల్పిస్తూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో గత ఐదేం డ్ల కాలంలో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది
బిడ్డకు జన్మనివ్వాలంటే మాతృమూర్తికి అది పునర్జన్మే.. అంతటి కష్టమైన ప్రసవం కోసం ప్రైవేటు దవాఖానలకు వెళ్లి రూ.వేలకు వేలు ఖర్చు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.. పేదలకు ఈ పరిస్థితి రావొద్దనే ఉద్దేశంతో మా�
స్వరాష్ట్రంలో వైద్య సేవలు ఎంతో మెరుగయ్యాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ములుగు జిల్లా ప్రభుత్వ దవాఖాన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వంద పడకలకు అప్గ్రేడ్ చేశారు. అధిక నిధులు కేటాయిం�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు వైద్యులు, సిబ్బందిని నియమిస్తున్నది. దీంతో ‘న
నగరాలు, పట్టణాలకు వెళ్లలేక, ప్రై‘వేటు’లో వేలకు వేలు చెల్లించలేని పేదలకు హుజూరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం భరోసానిస్తున్నది. కార్పొరేట్కు దీటుగా 24 గంటల పాటు సేవలందిస్తున్నది. ఈ వంద పడకల దవాఖ�
ప్రతివారం సమీక్ష నిర్వహిస్తూ సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ శశాంక జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో
సహజ ప్రసవాలు పెంచి, మాతా, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇనిస్టిట్యూషనల్ డెలివరీస్ పెంచడంతో పాటు సిజేరియన్లను తగ్గించేకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్ట�
ఇటీవల వరంగల్ ఎంజీఎం దవాఖానలో చోటు చేసుకున్న ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు గాను ఉస్మానియా,కింగ్కోఠి,కోఠి ఈఎన్టీ,సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానల ల్లో పారిశుధ్య చర్యలను మరింత పటిష్టం చేశార�
ఈమె పేరు పెగ్గర్ల మౌనిక. సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన ఈమె కరీంనగర్లోని ఎంసీహెచ్లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్లు, సిబ్బంది ఎంతో బాగా చూసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేసింది. ప్రైవ�