రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉన్న సరిస్కా టైగర్ రిజర్వ్లో కార్చిచ్చు రేగింది. 10 చదరపు కిలోమీటర్ల పరిధికి మంటలు వ్యాప్తించాయి. వాటిని అదుపు చేసేందుకు ఐఏఎఫ్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. మంటలు పా
న్యూఢిల్లీ: ఎండలు మండుతుండటంతో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోహిణి ప్రాంతంలో ఒక పెండ్లి వేడుక జరుగుతుండగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పెండ్లి �
అగ్నికీలల్లో పురాతన భవనం దాదాపు 20 కోట్ల ఆస్తి నష్టం సికింద్రాబాద్/మారేడ్పల్లి, జనవరి 16: దేశంలోనే ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ క్లబ్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.20 కోట్ల ఆస్తి నష్�