మన్యంకొండ దేవస్థానంలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శాంతానారాయణగౌడ్, లక్�
సీఎం కేసీఆర్ నిరుద్యోగుల పక్షాన నిలబడి వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయడం చరిత్రాత్మకమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కొనియాడారు.
మణిపూర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా నోనీ జిల్లాలో రైల్వే నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం వద్ద కొండచరియలు విరిగిపడటంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, అధిక వడ్డీ రేట్లు ఉద్యోగాలపై ప్రభావం చూపుతున్నాయి. ఆగ్నేయాసియా దేశాల్లోని పలు స్టార్టప్ కంపెనీలు గత కొన్ని నెలలుగా వందలాది మంది ఉద్యోగులు, కార్మికులను తొలగ
అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు అఫ్గానిస్థాన్లోని ఖోస్త్ ప్రావిన్సులో బుధవారం తెల్లవారుజామున పెను విధ్వంసం సృష్టించింది. సుమారు 1000 మంది దాకా మృత్యువాత పడగా, 1,500 మందికిపైగా గాయాలపాలయ్�
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీ స్థాయిలో సిబ్బందిని బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 2006 పోలీస్ కానిస్టేబుళ్లు
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ కంపెనీ తమ కేంద్రాన్ని విస్తరించనున్నది. గ్రాస్-లైన్ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జీఎంఎం ఫాడ్లర్ రూ.28 కోట్ల (37 లక్షల డాలర్ల) పెట్టుబడితో హైదరాబాద్ యూనిట్ను �
విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా మూడు ఏటీఎంలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి జోడిమెట్లలో గురువారం సాయంత్రం జరిగింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎన్ చంద్రబాబు తెలిపిన వ
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర విషాదం చోటుచేసుకున్నది. ముండ్కా ఏరియాలోని ఓ నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27 మంది ఆహుతి కాగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెస్క్యూ ఆపరే�
మహానగరాభివృద్ధికి నగరవాసులు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ ఆర్థిక (2022-23) సంవత్సరానికి ఆస్తిపన్ను ముందే చెల్లించి రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. 5 శాతం రాయితీతో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఎర్లీబర్డ్ (ముం�
తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలుచేయాలన్న డిమాండ్తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో చేపట్టిన నిరసన దీక్ష విజయవంతమైంది. తెలంగాణ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధు�
గతంలో కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే దేశ రాజధాని కేంద్రంగా రైతుల కోసం దీక్ష చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బాగుపడ్డ రైతును తిరిగి అన్యాయం చేసేందుకు ప్రయత్నించిన కేంద్ర ప్రభుత�
మునుపెన్నడూ చూడని దృశ్యం.. ఇప్పుడు ఉత్తరాది రైతులను అచ్చెరువొందిస్తున్నది. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఢిల్లీలో కేంద్రంపై సమరశంఖం పూరిస్తున్న సన్నివేశం.. ఢిల్లీ రాజకీ�