గ్లోబల్ టెర్రరిస్ట్, భారత దేశ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది, జైషే మహ్మ ద్ చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలో లేడంటూ ఇన్నాళ్లూ పాకిస్థాన్ చేస్తున్న వాదన అబద్ధమని తెలిసిపోయింది. అతడు ప్రస్తుతం పాకిస్థాన్లోనే
Masood Azhar : నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో తలదాచుకున్నాడు. పీఓకేలోని గిల్జిత్ బల్టిస్థాన్ అనే ప్రాంతంలో అతడి కదలికల్ని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
నిషిద్ధ ఉగ్రవాద గ్రూపు జైషే మొహమ్మద్(జేఈఎం) చీఫ్ మసూద్ అజర్ను పాకిస్థాన్ మళ్లీ భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి రంగంలోకి దింపింది. ఇటీవల పాక్లోని ఓ మసీదులో వినిపించిన ఆడియో టేప�
Rajnath Singh | ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. అది ఉగ్రవాదంపై మూకుమ్మడి దాడి అని పేర్కొన్నారు. పాకిస్థాన్ చర్చలకు సిద్ధంగా ఉంటే ముందు ఉగ్రవ
అమెరికాతో పాటు చైనా బ్లాక్లిస్టులో పెట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్కు పాకిస్థాన్ ప్రధాని రూ.14 కోట్ల పరిహారం ఆఫర్ చేసినట్టుగా తెలుస్తున్నది. భారత్ ఇటీవల జరిపిన వైమానిక దాడుల్లో మసూద�
అమెరికాతో పాటు చైనా బ్లాక్లిస్టులో పెట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్కు పాకిస్థాన్ ప్రధాని రూ.14 కోట్ల పరిహారం ఆఫర్ చేసినట్టుగా తెలుస్తున్నది. భారత్ ఇటీవల జరిపిన వైమానిక దాడుల్లో మసూద�
Masood Azhar | అంతర్జాతీయ ఉగ్రవాది, భారత్లో జరిగిన కీలక ఉగ్రదాడుల్లో పాత్రధారి అబ్దుల్ రవూఫ్ అజర్ హతమయ్యాడు. పదుల సంఖ్యలో అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న రాక్షసుడు బహావల్పూర్లో నిర్వహించిన ఆపరేషన్ సిందూర�
పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ జరిపిన వైమానిక దాడిలో తన కుటుంబ సభ్యులు 10 మంది హతమయ్యారని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్ అంగీకరించాడు.
జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు, ఉగ్రవాది మౌలానా మసూద్ అజర్ గుండెపోటుకు గురయ్యారు. అఫ్గాన్లోని ఖోస్ట్ ప్రావిన్స్లో ఉన్న అతడిని వెంటనే చికిత్స కోసం పాకిస్థాన్కు తరలించారు. కరాచీలోని కంబైన్డ్ మిలిటర�
వాషింగ్టన్: పాకిస్థాన్ను అడ్డాగా చేసుకుని ఉగ్రవాద గ్రూపులు ఇండియాను టార్గెట్ చేస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. పాక్లో ఉన్న అనేక మంది ఉగ్రవాదులపై ఆ దేశం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నది. జ�