Masood Azhar : మసూద్ అజార్.. కరుడుగట్టిన ఉగ్రవాది. అతడు పాకిస్తాన్లోనే తలదాచుకున్నాడు అని ఇండియా సహా అనేక దేశాలు ఆరోపిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం తమ దేశంలో లేడని, ఆఫ్గనిస్తాన్లో ఉన్నాడని చెబుతోంది.
Masood Azhar | ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) తర్వాత జైషే మహ్మద్ అధినేత (Jaish E Mohammad Chief) మసూద్ అజార్ (Masood Azhar) పేరుతో సాగుతున్న ప్రచారంపై భారత నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అజార్ ఆరోగ్యం క్షీణించిందన్న ప్రచారం నేపథ్యంలో అతడ
Masood Azhar: జైషే సంస్థలో వేల సంఖ్యలో సూసైడ్ బాంబర్లు ఉన్నారని, వాళ్లు దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మసూద్ అజార్ చెప్పాడు. తాజాగా రిలీజైన ఆడియోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘వేలాది సూసైడ్ బాంబర్లు దాడి చేయడానికి మా వద్ద సిద్ధంగా ఉన్నారు’ అంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మరోసారి భారత్కు హెచ్చరికలు చేశాడు. మసూద్ అజార�
Masood Azhar : ఇండియాపై దాడి చేసేందుకు ఒకరిద్దరు కాదు.. వందలు కాదు.. వేల మంది మానవబాంబర్లు సిద్ధంగా ఉన్నారని పాకిస్తాన్ లోని ప్రమాదకర తీవ్రవాది మసూద్ అజార్ అన్నాడు.
Jaish Women Wing | పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే తన కార్యకలాపాలను విస్తరించేందుకు మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్ (Jaish Women Wing)ను తయారుచేస్తున్న విషయం తెలిసిందే.
online jihadi course | పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మరో కొత్త కుట్రకు తెరలేపిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మరో కొత్త కుట్రకు తెరలేపింది. కేవలం మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్ను తయారుచేస్తున్నది.
భారత పార్లమెంట్పై జరిగిన ఆత్మాహుతి దాడి, 26/11 ముంబై మారణకాండలో జైషే మహ్మద్ అగ్రనేత మసూద్ అజర్ ప్రమేయం ఉందని ఆ సంస్థ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ అంగీకరించాడు.
గ్లోబల్ టెర్రరిస్ట్, భారత దేశ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది, జైషే మహ్మ ద్ చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలో లేడంటూ ఇన్నాళ్లూ పాకిస్థాన్ చేస్తున్న వాదన అబద్ధమని తెలిసిపోయింది. అతడు ప్రస్తుతం పాకిస్థాన్లోనే
Masood Azhar : నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో తలదాచుకున్నాడు. పీఓకేలోని గిల్జిత్ బల్టిస్థాన్ అనే ప్రాంతంలో అతడి కదలికల్ని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
నిషిద్ధ ఉగ్రవాద గ్రూపు జైషే మొహమ్మద్(జేఈఎం) చీఫ్ మసూద్ అజర్ను పాకిస్థాన్ మళ్లీ భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి రంగంలోకి దింపింది. ఇటీవల పాక్లోని ఓ మసీదులో వినిపించిన ఆడియో టేప�