Mary Kom : భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్(Mary Kom) మళ్లీ రింగ్లో అడుగుపెట్టనుంది. వీడ్కోలు పలికిన మణిపూర్ మణిపూస ఇకపై ప్రొఫెషనల్ బాక్సింగ్స్ Proffessional Boxing)లో చెలరేగాలని భావిస్తోంది.
భారత బాక్సింగ్ దిగ్గజం, ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్కు తన జూనియర్ బాక్సర్తో అక్రమ సంబంధాలున్నాయని ఆమె మాజీ భర్త కరుంగ్ ఓన్కోలర్ సంచలన ఆరోపణలు చేశాడు. కరుంగ్ తనను మోసం చేశాడని వ్యాఖ్యానించిన కోమ
Mary Kom : ప్రముఖ బాక్సర్, ఒలంపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ మేరీ కోమ్పై ఆమె మాజీ భర్త కరుంగ్ ఓన్ఖోలర్ (ఓన్లెర్) సంచలన ఆరోపణలు చేశారు. మేరీ కోమ్కు వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపించారు.
Mary Kom | భారత బాక్సింగ్ లెజెండ్ (Boxing legend) మేరీ కోమ్ (Mary Kom) ప్రస్తుతం తన భర్తకు దూరంగా ఉంటున్నారా..? త్వరలో వాళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా..? మణిపూర్ (Manipur) అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) వారి మధ్య చిచ్చుపెట్టాయా..?
Mary Kom : భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ (Mary Kom) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన ఆమె తన వివాహ బంధానికి ముగింపు పలికేందుకు సిద్ధమైంది.
Nikhat Zareen : ఒలింపిక్స్లో పక్కా పతకం సాధిస్తుందనుకున్న స్టార్ బాక్సర్ నిఖత్ జరిన్ (Nikhat Zareen) ఖాళీ చేతులతోనే స్వదేశం వచ్చింది. పారిస్లో విశ్వ క్రీడలు ముగిసిన మరునాడే ఈ యువ బాక్సర్ తన బాధను ''ఎక్స్' ప�
IOC : ప్యారిస్ ఒలింపిక్స్ టోర్నీకి ముందు భారత ఒలింపిక్ సంఘం(IOC) కీలక నిర్ణయం తీసుకుంది. విశ్వ క్రీడల ఆరంభ వేడుకల్లో భారత 'చెఫ్ ది మిషన్'గా షూటర్ గగన్ నారంగ్ (Gagan Narang)ను ఐఓసీ ఎంపిక చేసింది.
Mary Kom : భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్(Mary Kom) వీడ్కోలు వార్తలపై స్పందించింది. తాను ఇంకా ఆటకు రిటైర్మెంట్ పలకలేదని, మీడియాలో తనపై వస్తున్న వార్తలన్నీ అబద్దాలేనని బాక్సింగ్ లెజెండ్ తెలిపింది. 'మీ�
Mary Kom: యువ బాక్సర్లు ఒక్క ఛాంపియన్షిప్ గెలవగానే దానితోనే సరిపెట్టుకుంటున్నారని, తానైతే నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ మరో రెండుమూడేండ్ల పాటు ఆడాలని అనుకుంటున్నానని...
Mary Kom | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) హింసాత్మకంగా (Violence) మారింది. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవతో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది. ఈ హింసాత్మక ఘటనలపై బాక్సర్ (Boxer), రాజ్యసభ మాజీ సభ్యురాలు మేరీ కోమ్ (Mary Kom) స్పందిం
WFI Controversy | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెజర్ల లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కోసం కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల పర్యవేక్షణ కమిటీ పేర్లను ప్రకటించింద�