కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్డేటెడ్ గ్రాండ్ విటారాను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.11.42 లక్షలు కాగా, గరిష్ఠంగ�
దేశీయ ఆటో రంగ దిగ్గజ సంస్థలైన మారుతీ సుజుకీ, టాటా మోటర్స్ తమ వాహనాల ధరల్ని వచ్చే నెల నుంచి పెంచబోతున్నట్టు సోమవారం ప్రకటించాయి. ఇప్పటికే ఈ ఏడాది ధరల్ని ఒకసారి పెంచిన కంపెనీలు.. మరోసారి పెంచాలని చూస్తుండగ
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరో రెండు మాడళ్ల ధరలను పెంచింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్, డిజైర్ సెడాన్ ధరలను రూ.10 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.,
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ..నూతన వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అన్ని రకాల వాహన ధరలను రూ.32,500 వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కూడా కొనుగోలుదారులకు షాకిచ్చింది. నూతన సంవత్సరంలో వాహనాలు కొనుగోలు చేసేవారి జేబులకు మరిన్ని చిల్లులు పడనున్నాయి. జనవరి నుంచి కార్ల ధరలను 4 శాతం వరకు పెంచుతు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ దూసుకుపోతున్నది. గత నెలలో దేశీయంగా అమ్ముడైన టాప్-10 వాహనాల్లో ఆరు బ్రాండ్లు మారుతికి చెందినవే కావడం విశేషం. గత కొన్ని నెలలుగా అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర�
సరికొ త్త హంగులతో అత్యాధునిక టెక్నాలజీతో నూతనంగా డాజిలింగ్ డిజైర్ మారుతి కారు మార్కెట్లోకి విడుదల చేసినట్లు శ్రీ జయరామ అధినేత బెక్కరి రాంరెడ్డి తెలిపారు. శుక్రవా రం మహబూబ్నగర్లోని మెట్టుగడ్డలో గల
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఉత్పత్తి మరింత తగ్గింది. డిసెంబర్ నెలలో సంస్థ 1,21,028 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఉత్పత్తి చేసిన 1,24,722 యూనిట్లతో పోలిస్తే 2.96 శాతం తగ్�
కార్ల విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్లో వాహనాలను ఎగబడి కొనుగోళ్లు జరుపుతున్నారు. ప్రతి కుటుంభంలో కారు ప్రతిష్ఠాత్మకంగా మారడం, రవాణా చార్జీలు గణనీయంగా పెరుగుతుండటంతో సొ�
క్యూ4లో 51 శాతం పెరిగిన లాభం – రూ.1,875 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఆర్థిక ఫలితాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.1,875.80
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ మరోమారు తన వాహన ధరలను పెంచింది. సోమవారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని మోడళ్ళ ధరలను 0.9 శాతం నుంచి 1.9 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.