ప్రముఖ బిలినియర్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. అంగారక గ్రహం(మార్స్)పైకి 10 లక్షల మంది ప్రజలను తీసుకెళ్తామని, ఈ మేరక ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
అంగారక గ్రహంపై పరిశోధనలకు మూడేండ్ల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ పంపిన బుల్లి హెలికాప్టర్ ‘ఇంజెన్యూటీ’ కథ ముగిసింది. ఇతర గ్రహంపై ఎగిరిన తొలి హెలికాప్టర్గా చరిత్ర సృష్టించిన ‘ఇంజెన్యూటీ’ ప్�
టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్కు చెందిన డిర్క్ స్కుల్జ్ మాకుచ్ అనే ఖగోళ జీవశాస్త్ర శాస్త్రవేత్త సంచలన ప్రకటన చేశారు. 50 ఏండ్ల క్రితమే అంగారకుడిపై(మార్స్) జీవం కనుగొనబడిందని, అయితే అనుకోకుండా �
వాషింగ్టన్: అంగారకుడికిపైగా వ్యోమగాములను మోసుకెళ్లే అణుశక్తి ఆధారిత రాకెట్ను అభివృద్ధి చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయత్నిస్తున్నది. రాకెట్ను రూపొందించే బాధ్యతను లాక్హీడ్ మా�
ప్రపంచంలోనే అతి పెద్ద రాకెట్ ‘స్టార్షిప్' ప్రయోగం విఫలమైంది. ఆకాశంలోకి దూసుకెళ్లిన కొన్ని నిమిషాలకే గాలిలోనే రాకెట్ పేలిపోయింది. చంద్రుడు, అంగారక యాత్ర కోసం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ సం�
అంగారకుడిపై నిర్మాణాలు చేసేందుకు సరికొత్త కాంక్రీటును తయారుచేశారు బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్కు చెందిన శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో అంగారకుడిపై నిర్మాణాలు చేపట్టేందుకు భూమి నుంచి కాం
భూమిపై జీవం ఆవిర్భవించడానికి కారణమైన సూర్యుడు.. గ్రహాలు ఒకదానికొకటి ఢీకొనకుండా క్రమపద్ధతిలో పరిభ్రమణం చేయడానికి కూడా సాయపడుతున్నాడు. అయితే బుధుడు, శుక్రుడితో పాటు భూమిని కూడా తనలో కలుపుకొని భస్మీపటలం �
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. స్ఫూర్తివంతమైన, ఆలోచింపజేసే వీడియోలు షేర్ చేస్తుంటారు. అవి క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. తాజ
Rare Planet Alignment | ఈ నెలలో ఖగోళ ప్రియులను ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనున్నది. సౌరవ్యవస్థలోని ఐదు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి రాబోతున్నాయి. ఈ ఖగోళ అద్భుతం ఈ నెల 24న ఆవిష్కృతం కానున్నది. ఈ నెలలో బుధుడు, శుక్రుడు, అంగ�