Hyderabad Rains | హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లపై భారీగా వాన నీరు నిలిచిపోయింది. దాంతో వాహనదా�
SI Vinay kumar | మారేడుపల్లి ఎస్ఐ వినయ్కుమార్పై దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ వినయ్ కుమార్ తన సిబ్బందితో
మారేడ్పల్లి : రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…బుధవారం ఉదయం గౌడవల్లి-గ�
హిమాయత్నగర్ : తమ కుమార్తె పూజ(19)కు మాయమాటలు చెప్పి పెండ్లి చేసుకున్న మైనర్ బాలుడిపై చర్యలు తీసుకుని తమ కుమార్తెను అప్పగించాలని బాధిత తల్లిదండ్రులు శారద,రమేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం �
బేగంపేట : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. మారేడ్పల్లిలోని మంత్రి నివాసంలో నిర్వహించి�
మారేడ్పల్లి : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసిన సంఘటన గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్, ప్రత్యక్ష సాక్షులు తె�
మారేడ్పల్లి : మారేడ్పల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గురువారం సుబ్రహ్మణ్య షష్టి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తల�
మారేడ్పల్లి : మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి వ్యాయామం చేయడం అత్యంత అవసరమని కంటోన్మెంట్ శాసన సభ్యుడు సాయన్న అన్నారు. మారేడ్పల్లిలో ల్యాబ్ పలేస్త్ర పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామ శా
మారేడ్పల్లి : ఈశ్వరీబాయి జయంతి, వర్థంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఎంతో అభినంద నీయమని మాజీ మంత్రి జె. గీతారెడ్డి అన్నారు . రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎమ�
మారేడ్పల్లి : మారేడ్పల్లిలోని మైసమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి మూడు సంవత్సరాలు పూర్తి చేసు కున్న సందర్భంగా…మంగళవారం పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మ
మారేడ్పల్లి : మోండా డివిజన్ శివాజీనగర్లోని పెరుమాల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం స్వామి వారి రథోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి వా�
మారేడుపల్లి : ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని రాష్ట్ర పశు సంవర్థక, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేవి నవరాత్రుల సందర్భంగ�
బేగంపేట్ : పేదరికం కారణంగా సరైన వైద్య చికిత్సలు చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అనేక మందిని ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ, పాడిపరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీని�
సికింద్రాబాద్ : సివరేజీ సిబ్బంది భద్రతా ప్రమాణాలను పాటిస్తు విధులు నిర్వహించాలని జలమండలి మారేడ్పల్లి డివిజన్ డీజీఎం వై. కృష్ణ అన్నారు. భద్రతా వారోత్సవాల సందర్భంగా జలమండలి సీతాఫల్మండి, శ్రీనివాస్న