వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.483గ్రాముల గంజాయితోపాటు రెండు సెల్ఫోన్లు, ఆటో సీజ్ చేశారు.
గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉకుపాదం మోపాలని, వాటిని పూర్తిగా అణచివేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి డిమాండ్చేశారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువ�
గంజాయి రవాణా చేసేవారినే కాదు.. దాన్ని సేవించేవారిని సైతం వదిలిపెట్టొద్దని ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు అన్నారు. జిల్లాలోని అన్ని సబ్డివిజన్ల పోలీస్ అధికారులతో ఎస్పీ తన కార్యాలయం నుంచి మంగళవారం వీడియో
ఒడిశా రాష్ట్రం మల్కనగిరి ప్రాంతం నుండి వయా డోర్నకల్ మీదుగా హైదరాబాద్కు గంజాయి రవాణా చేస్తున్న నలుగురు యువకుల్లో ఖమ్మం రూరల్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మత్తు యువతను చిత్తు చేస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకూ వినియోగం పెరుగుతున్నది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా గుట్టుగా గమ్యస్థానాలకు చేరుతున్న�
రెండున్నర కోట్ల విలువ చేసే 499 కేజీల గంజాయిని సోమవారం సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. సోమవారం మధ్యాహ్నం సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొ
నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం నిజామాబాద్ నగరంలో దాడులు నిర్వహించింది. ఒడిస్సా రాష్ట్రంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్�
2022 జూన్ నుంచి 2025 జూలై వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారిలో 40 ఏండ్లలోపు వారు 14,000 మంది ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇందులో పురుషులు 13,684 మంది, మహిళలు 316 మంది ఉన్నట్టు చెప్పారు.
మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటు, గంజాయి నిర్మూలనపై నిరంతర నిఘా ఏర్పాటు చే�
శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.14 కోట్ల విలువైన గంజాయిని ఎయిర్పోర్టు భద్రత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి వద్ద 13.9 కిలోల గంజాయిని స్వాధీనం చే�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని వెంకట్యాతండా సమీపంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కేసు వివరాలను ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను శుక్రవారం వెల్లడించారు.