మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటు, గంజాయి నిర్మూలనపై నిరంతర నిఘా ఏర్పాటు చే�
శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.14 కోట్ల విలువైన గంజాయిని ఎయిర్పోర్టు భద్రత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి వద్ద 13.9 కిలోల గంజాయిని స్వాధీనం చే�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని వెంకట్యాతండా సమీపంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కేసు వివరాలను ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను శుక్రవారం వెల్లడించారు.
గంజాయి మత్తులో గన్స్ దందా చేయాలని అంతర్రాష్ట్ర ముఠాలు ప్లాన్లు చేస్తున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి జీవనోపాధి కోసం వచ్చి వివిధ సంస్థల్లో కార్మికులుగా పనిచేసే వారిని, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని గ�
అనుమతి లేకుండా మద్యం సేవించి బర్త్డే పార్టీ నిర్వహించుకున్న విదేశీయులు పోలీసులకు చిక్కారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా బర్త్డే జరుపుకొంటున్న ఫామ్ హౌస్పై దాడులు న�
తెలంగాణ ఈగల్ టీమ్ ఓ భారీ గంజాయి రాకెట్ గుట్టును ఛేదించింది. ఈగల్ టీమ్లో భాగమైన ఖమ్మం ఆర్ఎన్సీసీ, సైబరాబాద్ ఎన్డీపీఎస్ టీమ్లు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి రూ.4.2 కోట్ల విలువ చేసే 847 కిలోల గంజాయ�
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని ఇల్లెందు పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కొత్తగూడెం వైపు నుంచి ఇల్లెందు వెళ్తున్న మారుతి యూవీ 300 కారులో వారు గంజాయి తరలిస్తున్నట్�
డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈనెల 1నుంచి వారం రోజులపాటు స్పెషల్డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం నగరంలోని వేర్వేరు చోట్ల నిర్వహించ
కోదాడ డివిజన్ వ్యాప్తంగా సంవత్సరంన్నర కాలంలో పోలీసులు సంబంధిత అధికారుల మద్దతుతో యథేచ్ఛగా గంజాయి, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని గొప్పలు చెప్పుకునే మంత్రి ఉత్తమ్, ఎమ్మెల�