పోస్టల్, కొరియర్ సేవల ద్వారా దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ రట్టు చేసింది. జార్ఖాండ్ కేంద్రంగా ఈ అక్రమ రవాణా సాగి�
కంటైనర్లో తరలిస్తున్న కిలోలకొద్దీ గంజాయిని తెలంగాణ ఈగల్ ఫోర్స్, జిల్లా పోలీసులు పట్టుకున్న ఘటన సారపాక వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఈగల్ ఫోర్స్ ఆర్ఎన్సీసీ, జిల్లా పోలీసుల కథనం ప్రకాం. ఒడిశా అల్లూ
మాకు తెలియకుండా ఇక్కడ ఇల్లు కొంటావా? నీకెంత ధైర్యం? అంటూ అధికార పార్టీ అండదండలున్న ఓ రౌడీమూక, గంజాయి బ్యాచ్ నూతన గృహప్రవేశం చేస్తున్న ఇంటిపై దౌర్జన్యకాండ సాగించిన ఘటన హైదరాబాద్లో తీవ్ర భయాందోళన సృష్టి
మహానగరంలోని పలు ప్రాంతాలు మత్తు మూకల చేతుల్లో బందీలుగా మారుతున్నాయి. కొందరికీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అండ దండలు పుష్కలంగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధ�
ఒరిస్సా బరంపూర్ జిల్లా నుంచి సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.18ల�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలు డ్రగ్స్, గంజాయికి కేంద్రాలుగా మారాయి. గుట్టుచప్పుడు కాకుండా ఒడిశా, బీహార్, ఏపీ తదితర రాష్ర్టాల నుంచి రైలు మార్గం ద్వారా ఎండు గంజాయిని, డ్�
ఒడిషా కేంద్రంగా నగరంలో జరుగుతున్న గంజాయి విక్రయాలపై హైదరాబాద్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అ ధికారులు దాడులు జరిపారు. గంజా యి విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.16 ల�
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పిస్తామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు డీజీపీ ఆనంద్కు తెలిపారు. శుక్రవారం డీజీపీని కలిసిన ఆ సంస్థ ప్రతినిధులు తాము చేపడుతున్న సేవా కార్య�
గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసి వారి నుండి 104.5 కేజీల గంజాయి, ఒక లారీ, రెండు సెల్ ఫోన్లను నల్లగొండ పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మరో ముగ్గురు ప్రధా
నీలగిరి, మే 2: ఏపీ, ఒరిస్సా నుంచి గంజాయి తెచ్చి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 5 కేజీల గంజాయి, ఐదు సెల్ఫోన్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ రమేశ్
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను ఆత్మకూర్.ఎస్ పోలీసులు అరెస్టు చేసి రూ.మూడు లక్షల విలువైన ఐదు కిలోల గంజాయి, కారు, బైక్, సెల్ ఫొన్లు సీజ్ చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేస�
గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎస్�
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 75 శాతం మంది మత్తుపదార్థాలు సేవించినట్లు రావడం కలకలం రేపుతున్నది.