నీలగిరి, మే 2: ఏపీ, ఒరిస్సా నుంచి గంజాయి తెచ్చి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 5 కేజీల గంజాయి, ఐదు సెల్ఫోన్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ రమేశ్
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను ఆత్మకూర్.ఎస్ పోలీసులు అరెస్టు చేసి రూ.మూడు లక్షల విలువైన ఐదు కిలోల గంజాయి, కారు, బైక్, సెల్ ఫొన్లు సీజ్ చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేస�
గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎస్�
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 75 శాతం మంది మత్తుపదార్థాలు సేవించినట్లు రావడం కలకలం రేపుతున్నది.
మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని టాస్క్ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నా.. జిల్లాలో మాత్రం గం జాయి అక్రమ దందా ఆగడం లేదు. రైల్వే, రోడ్డు మార్గాల్లో కిలోల కొద్దీ గంజాయిని కొందరు జిల్లా
గంజాయి తాగొద్దంటూ మందలించిన వ్యవహారంలో స్నేహితుల మధ్య చోటు చేసుకున్న గొడవలో ఛాతీపై కొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ�
అక్రమంగా గంజాయి రవాణ చేస్తున్న ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల సహకారంతో అబ్ధుల్లాపూర్మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 41, 21, 500 లక్షల విలువైన 164.86 కేజీల గంజాయి, కియా కారు, రెండు సెల్ఫోన్
నగరంలోని వేర్వేరు చోట్ల మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఐదుగురిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 1.5కిలోల గంజాయి, 1.30కిలోల భంగ్ గోలీలు, 200గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీ నం చేసుకు
ప్రైవేటు బస్సులో గంజాయి రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతానిక�
జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు తాము ప్రయాణిస్తున్న కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టగా, ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించిన విషయ�
మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా సభ్యులను నిజామాబాద్ ఎక్సైజ్ బృందం పట్టుకుంది. ఆ ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ జిల్లాలో అధిక ధర కు విక్ర�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ద్విచక్ర వాహనం పై వెళ్తున్న వ్యక్తిని తనిఖీల పేరుతో అడ్డుకొని అతని ఒంటిపై ఉన్న బంగారు నగలను దుండగులు కాజేసిన ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. నగరంలోని మూడటౌన్ పోలీస్ స్టేష�
గంజాయి రవాణా కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.ఉమాదేవి గురువారం తీర్పు వెలువరించారు. కేసు వివరాలు.. 19 జనవరి, 2024న ఖమ్మ�
గంజాయితో పట్టుబడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన కోరండ్ల రఘువర్ధన్రెడ్డి అనే యువకుడు లార�