గోదాముల ముందు 720 లారీల పడిగాపులు 11 జిల్లాల్లో వారం రోజులుగా ఇదే పరిస్థితి పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సేకరించిన బియ్యాన్ని(సీఎమ
ఏడేండ్లలో ధాన్యం కొనుగోళ్లలో రికార్డు వాటి విలువ రూ.88 వేల కోట్లు ఈ స్థాయి కొనుగోళ్లు తెలంగాణలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలే కారణం ఆంక్షలతో సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనలతో జాప్యం: పౌరస
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్నీ సంచులు కూడా సమకూర్చలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో విమర్�
రాష్ట్రం భరించేది పది నెలల వడ్డీ ధాన్యం కొనుగోళ్లపై కక్షతో కేంద్రం బాయిల్డ్ రైస్పై కిషన్రెడ్డి అబద్ధాలు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి విమర్శ హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలం�
మాదాపూర్ : ఈ నెల 25న మాదాపూర్లోని హైటెక్స్లో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సభను దృష్టిలో ఉంచుకొని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కమిటీ సభ్యులు పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తు దిశానిర్ధేశాలు చేస్తున్నా�
మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి | శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
‘సీఎంఆర్’ నిల్వకు స్థలం కేటాయించాలి | కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించేందుకు.. డిమాండ్కు అనుగుణంగా నిల్వ కోసం స్థలం కేటాయించాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్
పంటసొమ్ము కింద రైతుల ఖాతాల్లో జమ స్వరాష్ట్రంలో 4.84 కోట్ల టన్నుల ధాన్యం సేకరణ ముగిసిన ఈ ఏడాది యాసంగి కొనుగోళ్లు 92 లక్షల టన్నుల ధాన్యం.. 17,300 కోట్ల చెల్లింపులు 23 జిల్లాల్లో అంచనాలకు మించి పంట దిగుబడి గతంలో ఎప్పు
హైదరాబాద్ : యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ సాధించిందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ముగిసినట్లు వెల