ఓబీసీలకు లభ్యమయ్యే రిజర్వేషన్ ప్రయోజనాలకు అర్హులయ్యే కున్బీ కుల సర్టిఫికెట్లను అర్హులైన మరాఠాలకు ఇవ్వడంతోసహా అన్ని డిమాండ్లను మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో మరాఠా హక్కుల నాయకుడు మనోజ్ జరాంగే �
Manoj Jarange-Patil | తనపై కాల్పులు జరిపినప్పటికీ వెనక్కి తగ్గబోనని మరాఠా కోటా ఉద్యమ నేత మనోజ్ జరంగే పాటిల్ స్పష్టం చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు నిరసన ప్రాంతాన్ని విడిచి వెళ్లబోనని ప్రతిజ్ఞ చేశారు.
Manoj Jarange | మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయమై మరాఠా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న మనోజ్ జరాంగే పాటిల్ (Manoj Jarange Patil) యూటర్న్ తీసుకున్నారు. ‘మహా’ ఎన్నికల నుంచి వైదొలిగారు.
Maratha Quota | మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ల (Maratha Quota) ఉద్యమం ముగిసింది. వారి డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Government) అంగీకారం తెలిపింది.
మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్ కోసం తాము చేపడుతున్న ఉద్యమం చివరిదని, 26న చేపట్టే ఆమరణ నిరాహార దీక్షతో మరాఠాల డిమాండ్ నెరవేరాల్సిందేనని ఉద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్ స్పష్టం చేశారు. శనివారం అంతర్ వాలి గ్ర�
ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఉద్యమకారుడు మనోజ్ జరాంగే నిర్ణయించారు. ఈ డిమాండ్తో తాను వచ్చే నెల 20 నుంచి ముంబైలోని ఆజాద్
మరాఠా కోటా కోసం మరో యువకుడు బలిదానం చేశాడు. శీతాకాల సమావేశాల్లో మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకోక పోవడంతో, ఆందోళనకు గురైన ఒక యువకుడు పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున�
‘మరాఠా సమాజానికి తొందరగా రిజర్వేషన్ ఇవ్వండి.. నా బలిదానం వ్యర్థం కాకుండా చూడండి’ అని కోరుతూ తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మరాఠా కోటా ప్రకటించే వరకు తమ గ్రామంలోకి అడుగుపెట్టరాదని రాజకీయ నేతలపై మహారాష్ట్రలోని అకోలా జిల్లా చరణ్గావ్ గ్రామస్థులు నిషేధం విధించారు. తమకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తు
Maratha quota protest | మహారాష్ట్రలో మరాఠా కోటా కోసం నిరసనలు తీవ్రమవుతున్నాయి. (Maratha quota protest) విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్న మరాఠా ప్రజలు ఆదివారం నుంచి సామూహిక నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నార
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్ జరాంగే మళ్లీ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. రిజర్వేషన్ల అమలు కోసం కొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో జరాంగే ఇటీవల 40 రోజుల సమయం ఇచ్చారు.
మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని గత 17 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న మరాఠా రిజర్వేషన్ కోటా ఉద్యమ నేత మనోజ్ జరాంగే గురువారం తన ఆందోళన విరమించారు.
మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం జోరుగా సాగుతున్నది. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో గత ఐదు రోజులుగా సాగుతున్న ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. శనివారం అంబాద్ ప్రాంతం