మావోయిస్టులు లోగిపోవాలి అని తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దశాబ్దాలుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టు నేత ఆత్రం లచ్చన్నతో పాటు ఆత్రం అరుణ రామగుండం సీపీ ఎదుట లొంగిపోనున్నార�
ఎనిమిది మంది మావోయిస్టులు శనివారం ములుగు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్-మహారాష్ట్రకు చెందిన వారికి ప్రభుత్వ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు అందించినట్టు ఎస్పీ తెలిపారు.
మావోయిస్టు పార్టీకి చెందిన 17 మంది సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు శుక్రవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్
మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో గురువారం లొంగిపోయారు. మల్టీజోన్ డీఐజీ ఎస్ చంద్రశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లొంగిపోయిన వారిలో ఇద్దరు చత్తీ�
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 14 మంది మావోయిస్టులు లొంగుపోయారు.
Tarakka | మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ భార్య విమల చంద్ర సిదాం అలియాస్ తారక్క.. మహారాష్ట్ర సీఎం ఎదుట బుధవారం లొంగిపోయారు. ప్రస్తుతం ఆమె మావోయిస్ట్ పార్టీ స్పెషల్ జోనరల్ కమిట
Maoists Surrender | తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు భద్రాద్రి జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ 141వ, 81వ బెటాలియన్ల అధికారుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు(Maoists Surrender). ఈ వివరాలను భద్రాద్రి ఎస్పీ రోహిత
Maoists surrender: మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలుపడం కోసం గత ఆగస్టులో ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పోలీసులు చేపట్టిన పూనా నర్కోమ్ ( స్థానిక గోండు భాషలో కొత్త డాన్ అని అర్థం) క్యాంపెయిన్ బాగానే ప�