శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో గల్లంతైన కార్మికులను తొమ్మిది నెలలు అవుతున్నా కనుగొనలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవ హకుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సీరియస్ అయింది.
జగిత్యాల జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. పెగడపల్లి మండలం నంచర్ల, పెగడపల్లి సహకార సంఘాలను ఆయన శుక్రవారం సందర్శించి గోద�
కిర్గిజ్స్తాన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డబ్ల్యూపీసీ ఆసియా పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జూనియర్ విభాగంలో మాస్టర్ దీటి మనోజ్ కుమార్ బంగారం పతకం గెలుచుకున్నాడు.
నీట్(యూజీ) పరీక్షపై ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్టు మెటామెండ్ సంస్థ డైరెక్టర్ మనోజ్కుమార్ ప్రకటనలో తెలిపారు.
Shamirpet | మేడ్చల్ జిల్లా పరిధిలోని శామీర్పేటలో శనివారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నట్లు వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. కాల్పులకు కారణం వివాహేతర సంబంధం అని, కాల్పులకు తెగబడింది ఓ సీరియల�
Viral News | ఎలుక (Rat)ను చంపినందుకు గానూ ఓ వ్యక్తిపై పోలీసులు 30 పేజీల చార్జిషీట్ (30 page chargesheet) దాఖలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో చోటు చేసుకుంది.