ఓబీసీలకు లభ్యమయ్యే రిజర్వేషన్ ప్రయోజనాలకు అర్హులయ్యే కున్బీ కుల సర్టిఫికెట్లను అర్హులైన మరాఠాలకు ఇవ్వడంతోసహా అన్ని డిమాండ్లను మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో మరాఠా హక్కుల నాయకుడు మనోజ్ జరాంగే �
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టుతున్నట్లు ప్రకటించిన మనోజ్ జరాంగే పాటిల్.. సోమవారం అకస్మాత్తుగా నిర్ణయం మార్చుకున్నారు. ఎన్నికల్లో తమ అభ్యర్ధులను బరిలో దింపడం లేదని �
మరాఠాలకు ఓబీసీల కింద రిజర్వేషన్లు కోరుతూ మరాఠా కోటాఉద్యమ నేత మనోజ్ జరాంగే చేస్తున్న ఆమరణ దీక్ష మంగళవారానికి 8వ రోజుకు చేరుకుంది. జాల్నాలోని అంతర్వాలి సారథి గ్రామం లో ఈ నెల 17 నుంచి చేస్తున్న దీక్షతో ఆయన ఆ�
ఈ ఏడాది అక్టోబర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ తరఫున పోటీ చేయగలిగే అభ్యర్థుల డాటా అందుబాటులోనే ఉందని మరాఠా రిజర్వేషన్ల ఉద్యమ నేత మనోజ్ జారంగే తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయమ�
మహారాష్ట్రలో ‘మరాఠా రిజర్వేషన్ల’ ఉద్యమం మళ్లీ మొదలైంది. సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే శనివారం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. అయితే ఆయన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే మళ్లీ దీక్షకు దిగారు. శనివారం జల్నా జిల్లాలోని తన స్వగ్రామం అంతర్వాలి-సారతి గ్రామంలో ఆమరణ నిరాహార దీక్షను మొదలుపెట్టార�
మరాఠా రిజర్వేషన్ల కోసం ఉద్యమకారుడు మనోజ్ జరాంగే నేతృత్వంలో కొనసాగిన సుదీర్ఘ పోరాటానికి మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. రిజర్వేషన్లతోపాటు ఇతర డిమాండ్లను అంగీకరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది
Maratha Quota | మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ల (Maratha Quota) ఉద్యమం ముగిసింది. వారి డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Government) అంగీకారం తెలిపింది.
తన ఆఖరి శ్వాస వరకు మరాఠాల రిజర్వేషన్ల కోసం పోరాడుతానని మరాఠా రిజర్వేషన్ల పోరాట నేత మనోజ్ జరాంగే స్పష్టం చేశారు. మహారాష్ట్రలో మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముంబై వరకు నిర్వహి�
మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్లు రెండు వర్గాల మధ్య చిచ్చుకు దారి తీస్తున్నాయి. ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న మరాఠాల ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గి వారిని ఓబీసీల్లో చేర్చడానికి యత్నిస్తుండగా, దానిపై ఓ�
మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని గత 17 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న మరాఠా రిజర్వేషన్ కోటా ఉద్యమ నేత మనోజ్ జరాంగే గురువారం తన ఆందోళన విరమించారు.