ప్రతిష్టాత్మక టేబుల్ టెన్నిస్ ప్రపంచ చాంపియన్షిప్స్లో భారత సింగిల్స్ ఆటగాళ్ల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్లో మనిక బాత్రా, దివ్యతో పాటు పురుషుల సింగిల్స్లో మానవ్ టక్కర్ రెండో రౌండ్కే వెన�
టేబుల్ టెన్నిస్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత స్టార్ ప్యాడ్లర్లు మనిక బాత్రా, మానవ్ టక్కర్ శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మ్యాచ్లలో ఈ ఇద్దరూ తొలి రౌండ్ విఘ్నాన్ని విజయవంతంగా అధిగమించారు. మహిళల స�
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత స్టార్ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ, మనికా బాత్రా పోరాటం ముగిసింది. తొలి రౌండ్లో అలవోక విజయాలు సాధించిన ఈ ఇద్దరూ రెండో మ్యాచ్లో మాత్రం చేతులెత్తేయడంతో భారత్కు నిరాశే ఎదురైంది.
ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఫ్) ప్రపంచకప్లో తొలి రోజు భారత ప్యాడ్లర్లు శుభారంభం చేశారు. తెలంగాణ అమ్మాయి శ్రీజ ఆకుల, మరో స్టార్ ప్లేయర్ మనిక బాత్రా తొలి రౌండ్ విఘ్నాన్ని విజయవంతం
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా(Manika Batra) ఓటమి పాలైంది. జపాన్కు చెందిన మియు హిరనో(Miu Hirano) ధాటికి నిలువలేక చేతులెత్తేసింది.
Manika Batra | భారీ ఆశలతో పారిస్కు వెళ్లిన భారత బృందం పతకాల రేసులో వడివడిగా ముందుకు సాగుతోంది. నాలుగో రోజు భారత్కు రెండో పతకం దక్కడంతో పాటు పలు క్రీడాంశాలలో మన అథ్లెట్లు విజయాలతో తదుపరి రౌండ్కు ముందంజ వేశారు.
ఒలింపిక్స్ తాజా ఎడిషన్లో భారత్కు తొలి పతకం అందించిన షూటర్ మను భాకర్ మరో కాంస్యంపై గురిపెట్టింది. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫికేషన్ ఈవెంట్లో మను, సరబ్జ్యోత్
ఇటీవలే ముగిసిన సౌదీ స్మాష్ టోర్నమెంట్లో సంచలన ప్రదర్శనలతో మెరిసిన భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మనికా బాత్ర మరో ఘనత సాధించింది. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఫ్) మంగళవారం త�
సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) గ్రాండ్ స్మాష్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్యాడ్లర్ మనిక బాత్రా పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది.
తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ సత్తాచాటింది. ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న శ్రీజ..తాజా ఐటీటీఎఫ్ ర్యాంకింగ్స్లో శ్రీజ భారత నంబర్వన్ ప్యాడ్లర్గా నిలిచింద