Mango Fruits | మన దగ్గర మామిడి పండ్లు మహా అయితే కిలో రూ.50 నుంచి ఎంత మేలిమిరకం పండైనా రూ.500కు మించదు. కానీ జపాన్లో ఓ రైతు పండించే మామిడి ధర వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. కేవలం ఒక్క పండు ఖరీదే రూ.19 వేలు.
Health Tips | చాలా పండ్లలో సహజంగానే తీపి ఉంటుంది. మామిడికాయల్లాంటివి మాత్రం పుల్లగా ఉంటాయి. అలాంటి వాటికి కాస్త ఉప్పు, కారం చల్లుకొని తినడం మనకు అలవాటు. అయితే కొన్ని పండ్ల మీద ఉప్పు కారం చల్లుకుని తింటే మంచిదే అంట�
Mangoes | వేసవిలో మామిడి పండ్ల మీద మనసు పారేసుకోని భారతీయులు ఉండరు. దాదాపు 1,500 రకాలతో.. ప్రపంచంలో సగానికిపైగా మన దేశమే ఉత్పత్తి చేస్తున్నది. ఈ మధుర ఫలాలకు ఆరువేల ఏండ్ల చరిత్ర ఉంది. కానీ, ఎవరు తినాలి? ఎవరు తినకూడదు? ర
ఏటా ఎండాకాలంలో మామిడి కాయలు, పండ్లకు డిమాండ్ ఉంటుంది. పచ్చళ్లు పెట్టడంతోపాటు మామిడి పండ్లను తింటారు. సాధారణ మామిడి కాయలు టన్నుకు రూ.30 వేల నుంచి రూ.35వేల వరకు పలుకుతుండగా, మ్యాంగో ఫ్రూట్ ప్రొటెక్ట్ కవర్ �
Mango Pickle | మండే ఎండలతోనే మామిడి సీజన్ వస్తుంది. తినేందుకు రసాలు.. పచ్చడి పెట్టుకునేందుకు కాయలు పక్వానికి వచ్చే సమయం. నిల్వ పచ్చడి పెట్టుకునేవారు తోటలు, మార్కెట్ల చుట్టూ తిరిగి మంచి కాయలు కొనుగోలు చేసే పనిలో �
ఎండాకాలంలో రకరకాల వెరైటీల్లో దొరికే మామిడి పండ్లకు యమ డిమాండ్ ఉంటుంది. అయితే మియాజాకి రకానికి చెందిన మామిడి పండ్లను తినాలంటే కిలోకు రూ.2.70 లక్షలు ఖర్చు చేయాలి. ఊదా రంగులో ఉండే ఈ పండ్లను ఎక్కువగా జపాన్లో �
యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచడంతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి.
రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు పంటలన్నీ దెబ్బతిన్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు కురిసిన వడగండ్ల వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలవాలడంతో అన్నదాతలు తీవ్రంగా �
జిల్లాలో ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాలకు పలు రకాల పంటలు నేల పాలయ్యాయి. మరో నెల రోజుల్లో చేతికి వస్తాయనుకుంటున్న పంటలు తడిసి పోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మూడు
సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వడటండ్ల వర్షాలకు 724 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షం తోపాటు వడగండ్లు కురవడంతో పంట నష్టం ఎక్కువగా వాటిల్లింది. జహీరాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా పంటలు దెబ్బ
‘తొందరి పడి ఓ కోయిల ముందే కూసింది’.. అని సినీకవి వర్ణించిన విధంగా పెబ్బేరు మండలంలోని కొన్ని మామిడి చెట్లు ముందుగానే కాయలు కాశాయి. అక్టోబర్ నుంచే మామిడిచెట్లు పూత పూశాయి. కొన్ని చెట్లకు కాయలు, పూత ఒకేసారి �
లక్నో: మామిడి కాయ కావాలని పదే పదే అడిగినందుకు ఒక బాలికను మేనమామ హత్య చేశాడు. ఉత్తర ప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఖేదా కుర్తాన్ గ్రామానికి చెందిన కూలీ కుమార్తె 5 ఏళ్ల ఖైరు నిషా, మంగళవారం మే�