దేశంలో కొవిడ్ జేఎన్.1 వేరియంట్ ప్రభలుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 60 ఏండ్లు పైబడినవారు, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు, జ్వరం, సర్ది, దగ్గు ఉ�
ఈ నెల 6న హనుమాన్ జయంతి విజయ యాత్ర నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సోమవారం కమిషనరేట్లో విజయ యాత్ర బందోబ�
చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్ దేశాల నుంచి భారత్కు వచ్చే విమాన ప్రయాణికులు ఆర్టీ-పీసీర్ నెగటివ్ రిపోర్ట్ను విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను వచ్చే వారం నుంచి అమలు చేస�
టెలిగ్రామ్, వాట్సాప్ లాంటి ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసులకు లైసెన్స్ ఉండాలని టెలికం ఆపరేటర్ల సంఘం కాయ్ సూచించింది. ఈ కమ్యూనికేషన్ సర్వీసులు టెలికం కంపెనీలకు పరిహారం చెల్లించేలా (డాటా ట్రాఫిక్ ఏర్ప
Face masks | దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గిపోతున్నది. దీంతో కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై విమాన ప్రయాణ సమయంలో ఫేస్ మాస్క్ తప్పనిసరి కాదని పేర్కొన్నది.
దేశంలోని టీవీ చానళ్లన్నీ ఇక నుంచి జాతీయ ప్రాముఖ్య వార్తలను ప్రతి రోజు 30 నిమిషాల పాటు ప్రసారం చేయాల్సిందే. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ టీవీ చానళ్ల అప్లింకింగ్, డౌన్లింకింగ్ మార్గదర్శకాల్లో పేర�
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఎస్-బీపాస్ విధానం విజయవంతంగా అమలవుతున్నది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల ఏర్పాటుకు అనుమతులు సులభంగా, వేగంగా లభిస్తున్నాయి. దరఖాస్తు నుంచి అనుమతుల జారీ వరకు అన్నీ ఆన్లైన్�
హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ బిల్లో సర్వీస్ చార్జి విధించడం సరికాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఇటీవల స్పష్టం చేసింది. బిల్లులో సర్వీస్ చార్జి యాడ్ చేస�
యువత కొవిడ్ బూస్టర్ డోస్ వేసుకోవటం తప్పనిసరి అంటున్నారు శాస్త్రవేత్తలు. వృద్ధుల తర్వాత వైరస్ బారిన పడుతున్నది వారేనని చెప్తున్నారు. ఇప్పటి వరకు 70 ఏండ్ల పైబడినవారిలో 90 శాతం మంది బూస్టర్ డోస్ వేసుకో
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల్లో ప్రయాణించే వారు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమాన ప్రయాణికులు
పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించేందుకు కేంద్రం, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాను సవరించి పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్
ఇంట్లో వాడే విద్యుత్తు ఉపకరణాలకు కంపెనీలు స్టార్ రేటింగ్స్ ఇస్తుంటాయి. వాటి రేటింగ్ను బట్టి వాటి మన్నిక, విద్యుత్తు వినియోగం తదితరాలను మనం అంచనా వేసుకోవచ్చు. అదేవిధంగా కార్లకు కూడా స్టార్ రేటింగ్ �
ఈ మధ్య కాలంలో మనం కొనే బంగారానికి ఖచ్చితమైన హాల్మార్కింగ్ ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. గత ఏడాది జూన్ నుంచి ఈ నియమాన్ని అధిక శాతం వ్యాపారులూ అమలు చేస్తున్నారు. అయితే మన దగ్గరున్న పాత బంగారం పరిస్థితి ఏంట�