మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య కలకలం రేపింది. తమిళనాడులోని చెన్నై సమీపంలో గల ఉస్లంబట్టి గ్రామానికి చెందిన మహేందర్ దేవర మురుగన్ నాలుగేళ్ల క్రితం కుటుంబంతో కలసి వచ్చి మందమర్�
CM KCR | చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ నా కొడుకు లాంటివాడు.. 60 వేల మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. మందమర్రిలో ఏర్పాటు చేసిన చెన్నూరు నియో�
CM KCR | కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు కాదు.. డిపాజిట్లు కూడా రావొద్దని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ధరణి పోర్టల్, రైతుబంధు, 24 గంటల కరెంట్ తీసేస్తే.. రైతులు ఆగమైతపోతారని, రైతులు ఆ�
CM KCR | మీ ఓటు తలరాత మారుస్తుంది.. ఐదేండ్ల భవిష్యత్ను కూడా నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కాబట్టి ఆషామాషీగా, అలవోకగా, డబ్బులు ఇచ్చారని ఓటు వేయొద్దు.. ఆలోచించి ఓటు వేయాలని కేస
మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో ‘ప్రగతి’ పండుగకు సమయం వచ్చింది. అక్టోబర్ 1న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ రెండు మున్సిపాలిటీల్లో �
మంచిర్యాల జిల్లా మందమర్రిలో హైటెన్షన్ విద్యుత్తు సరఫరాలో తలెత్తిన సాంకేతిక లోపంతో ఆదివారం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓఎస్డీ వైరు తెగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బెల్లంపల్లి వైప�
‘బీఆర్ఎస్ అజేయమైన శక్తిగా ఎదిగింది. ఈ గడ్డపై మా పార్టీకి ఎదురేలేదు. రాబోయే ఎన్నికల్లో మాకు బ్రహ్మాండమైన మెజార్టీ రావడం ఖాయం.’ అని అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమ
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా, ఇందులో బెల్లంపల్లి ఏరియా చాలా భిన్నమైనది. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న�
Mancherial | మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని వెంకటాపూర్లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. శుక్రవారం
మందమర్రి పట్టణంలోని శ్రీసీతారామాలయం, శ్రీకాశీవిశ్వేశ్వర ఆలయం ఆవరణలో శుక్రవారం రాత్రి రుద్రాభిషేకం, శివ కళ్యాణం, కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా వేద పండితుల మంత్రోచ్ఛరణతో రుద్రాభిషేకం �
కూచిపూడి నృత్య గురువు వెంపటి చిన్నసత్యం జయంతిని పురస్కరించుకుని నృత్య కళా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రాకం సంతోష్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని సింగరేణి సీఈఆర్ క్లబ్లో ఆదివారం ప్రపంచ కూచిపూడి నృత్య �
మంచిర్యాల : జిల్లాలో బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరే విధానాలు నచ్చక బీజేపీ మందమర్రి పట్టణ అధ్యక్ష పదవికి మద్ది శంకర్తో పాటు మరికొంత మంది రాజీనామా చేశారు. ఈ సందర�