గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల్లో మెరికల్లా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. పల్లెప్రకృతి, హరితహారంతో ఇప్పటికే గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం సంతరించుకోగా పల్లెపల్లెకు క�
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు యంత్రపరికరాలను అందుబాటులో ఉంచేందుకు సిద్ధమైంది. అందుకు, ప్రతి మండలానికొక కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్సీ)ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది.
నాడు ఓదెల మండలంలోని మడక నుంచి గుంపుల గ్రామాల మధ్యన సింగిల్ రోడ్డు అధ్వానంగా ఉండేది. 12కిలోమీటర్ల రోడ్డుపై అడుగుకో గుంతతో 10నిమిషాల ప్రయాణం 30 నిమిషాలకుపైనే పట్టేది. ప్రయాణికులు నరకం చూడాల్సి వచ్చేది.
బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఆదివాసుల జీవితాల్లో వెలుగు నింపిన పుణ్య దంపతులు ప్రొఫెసర్ హైమన్డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతుల 36వ వర్ధంతిని మండలంలోని మార్లవాయిలో ఘనంగా నిర్వహించారు.
మహిళల సంక్షేమం, వారి ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్నది. ప్రతి మహిళ తన కాళ్ల మీద తాను నిలబడేలా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నది. మహిళా సంఘాల సభ్యులకు బ్�
మండలంలోని ధర్మారం గ్రామంలో కోతిదేవుని జాతర మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. కోతిదేవుడి దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్
ప్రజల కల సాకారమైంది. పరిపాలనా సౌకర్యం కోసం సీఎం కేసీఆర్ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట కొత్త మండలంగా ఇ�
ప్రపంచ ఉద్యమాలను గ్రంథాలయాల్లోని పుస్తకాల ద్వారా అధ్యయనం చేసిన సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ కోసం ఉద్యమాలు నిర్వహించి రాష్ర్టాన్ని సాధించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి
కారుచీకట్లు తొలగిపోయాయి. కాంతి వెలుగులు దేదీప్యమానంగా వెలుగులీనుతున్నాయి. ఒకప్పుడు చిమ్మచీకట్లలో మగ్గిపోయిన పల్లెలు, పట్టణాలు ఇప్పుడు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. నాడు అంధకారంలో చిక్కుకున్న మ
జిల్లాలోని మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్న సర్కారు, అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. ఇప్పటికే ఆసిఫాబాద్లో ఏర్పాటు చేసిన సినిమా థియేటర్ విజయవంతంగా నడుస్తుం�
దసరాకు మూడు రోజుల ముందుగానే గట్టుప్పల్ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. తమ చిరకాల వాంఛ అయిన గట్టుప్పల్ మండల కల నెరవేరుతున్న వేళ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్
సాలూరాను నూతన మండలంగా ఏర్పాటుచేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గ్రామస్తులు, నాయకులు మంగళవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు
వరుణదేవుడు వదలడం లేదు. కొల్లాపూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి 10:30 గంటలకు మొదలైన వాన మధ్య రాత్రి వరకు కుండపోతగా కురిసింది. 60.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ గణాంకాధికారి విశ్వేశ్వర్
బోల్పూర్ (పశ్చిమబెంగాల్), ఆగస్టు 11: పశ్చిమబెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల మంత్రి హోదాలో ఉన్న పార్థ చటర్జీని ఈడీ అధికారులు �
మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఇనుగుర్తి మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు