సీరోలును కొత్త మండలంగా ప్రకటించడంపై డోర్నకల్ మండలంలోని మన్నెగూడెం పీఏసీఎస్ చైర్మన్ కొండపల్లి సీతారాంరెడ్డి, ఎంపీటీసీ కొండపల్లి విజయ్పాల్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం చిన్నగూడూరు మండలం ఉగ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1985లో ఎన్టీ రామారావు అధికారంలో ఉన్న సమయంలో మండలాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అప్పటివరకు అధిక జనాభా ఉన్న ఇనుగుర్తి గ్రామం మండలకేంద్రంగా ఏర్పాటవుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. �
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఎండపల్లి ప్రజల కల నెరవేరింది. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివారం జీవో జారీ చేశారు. ఇందులో భాగంగ�
కరీంనగర్ జిల్లాలో వరద ముప్పు తప్పించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశ�
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని దీక్షా కళాశాలకు చెందిన, తానూర్ మండల విద్యార్థి గైనేవార్ వినాయక్ (బైపీసీ) స్టేట్ టాపర్గా నిలిచాడు. మండలంలోని బోంద్రట్ గ్రామానికి చెందిన �
మన ఊరు- మనబడితో ప్రభుత్వ పాఠశాలల రూపురేకలు మారనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నది. విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక దృష్�