అందునాయక్తండాలో సప్తాహం ప్రారంభం కలశాలతో భారీ ఊరేగింపు తరలివచ్చిన వేలాదిమంది భక్తులు ఇంద్రవెల్లి, జనవరి 26 : మండలంలోని అందునాయక్తండాలో భగవతి జ్వాలాముఖి దుర్గామాత ఆలయం 17వ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వ
లబ్ధిదారుల ఇష్టం మేరకే యూనిట్లు అవసరమైన శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కల్పిస్తాం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే ఎంపిక ప్రక్రియ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాం.. మార్చి రెండో వారంలోగా పంపిణీ పూర్తి ‘నమస్తే ’ ఇంటర్
డీఆర్డీవో కిషన్ ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం ఎదులాపురం, జనవరి 25 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని డీఆర్డీవో కిషన్ పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని �
మంచిర్యాలలో రెండతస్తుల బిల్డింగ్ను లేపుతున్న ట్రయాంగిల్ లిఫ్టింగ్ హౌస్ సంస్థ ఇప్పటికే 4 ఫీట్ల ఎత్తుకు.. మరో 2 ఫీట్లు పెంచేందుకు కొనసాగుతున్న పనులు 150 జాకీలు.. 70 మంది కూలీలు ఖర్చు తక్కువ.. సమయం ఆదా మంచిర్య
Religious harmony | మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో అయ్యప్ప స్వాములకు నిజాం గ్యారేజ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ నిజాముద్దీన్ అల్పాహారం ఏర్పాటు చేసి మరోమారు తెలంగాణలోని మత సామరస్యాన్ని చాటాడు.
రాహు, బొచ్చె, తదితర రకాలు విడుదలఈ సారి రొయ్య పిల్లలు సైతం..మత్స్యకారులకు మరింత జీవనోపాధికడెం, నవంబర్ 28 : మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్
2 కోట్లకు పైగా మొక్కల పెంపకానికి కసరత్తుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామానికో నర్సరీపల్లెప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన సర్కారుఅటవీ, పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో సంరక్షణఇప్పటికే కార్యదర్శులు, వనసేవకులకు శ�
హిమాయత్నగర్ : తనను వేధింపులకు గురిచేస్తున్న బెల్లంపల్లి పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు మంచిర్యాల జిల్లా, మైలారం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ జంబి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గు
నేటి నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ24న పరిశీలన.. 26 వరకు ఉపసంహరణఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుఎన్నిక ఏకపక్షమే..ఆదిలాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్�
రూ.48.83 కోట్లు మంజూరు చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు 250 పడకల భవన నిర్మాణం, వైద్య పరికరాల కొనుగోలుకు.. ఇప్పటికే పేదలకు వివిధ సేవలతో ప్రశంసలు మంత్రి అల్లోల చొరవతో మారుతున్న రూపురేఖలు జిల్లావాసుల హర్షాతిరేక
రాజధానికి తరలిన జిల్లా నాయకులుఉమ్మడి జిల్లా నుంచి 400 మంది..విజయవంతం చేసినందుకు మంత్రి అల్లోల కృతజ్ఞతలుమంచిర్యాల, అక్టోబర్ 25, నమస్తే తెలంగాణ;టీఆర్ఎస్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం హైద
Crime news | జిల్లాలో గంజాయి అమ్మకం కొనుగోళ్లపై పోలీసలు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీస్ సిబ్బందితో కలిసి మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. జిల్లా కేంద్రంలోని తిలక్నగర్ సున్నం బట్టి వాడలో కొంతమంది �
జిల్లాలో 27 రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ క్లియరెన్స్ఇటీవల జడ్పీ సమావేశంలో ప్రకటించిన డీఎఫ్వో శాంతారాంత్వరలో పనులు ప్రారంభించే అవకాశంమారుమూల ప్రాంతాలకు మెరుగుపడనున్న రవాణా కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్ట�