ఆడిపాడిన మహిళలు అలరించిన నృత్యాలు నిర్మల్ జిల్లా కేంద్రంలో కోలాటం ఆడిన మంత్రి అల్లోల మంచిర్యాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్రావు ఆదిలాబాద్లో ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర మంచిర్యాల, నమస్తే తెలంగా
రామవరం, అక్టోబర్ 10 : కొత్తగూడెం ఏరియా కిస్టారం ఓసీ మెరిట్ టెక్నాలజీస్ను సుమారు రూ.12 కోట్లతో గంటకు వెయ్యి నుంచి 1500 టన్నుల బొగ్గును లోడింగ్ చేయగల కెపాసిటీతో ఏర్పాటు చేసిన నూతన ట్రక్ ప్రీ వేబిన్ సిస్టంన�
ఆదిలాబాద్ జిల్లా జడ్జి నారాయణబాబుతిర్యాణి మండలంలో అవగాహన సదస్సుతిర్యాణి, అక్టోబర్ 9 : చట్టాలపై అవగాహన కల్పించేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా జడ్జి నారాయణ బాబు అ�
ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుటీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులుహాజీపూర్, అక్టోబర్ 9 : మంచికి మారు పేరు మంచిర్యాల అని, ఇలాంటి ప్రాంతంలో గుండాలకు, రౌడీలకు ఎన్నటికీ ప్రజలు స్థానం కల్పించబోరని ఎమ్మ�
కాసిపేట, అక్టోబర్ 7 : మహిళలు వేధింపులకు గురైతే వెంటనే 100 నంబర్కు డయల్ చేయాలని, హింసించిన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ స్పష్టం చేశారు. గురువారం మందమర్రి సర్కిల్ పరి
ఆసిఫాబాద్,అక్టోబర్7 : టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు, గ్రామాలను అభివృద్ధి చేసినట్లు జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి తెలిపారు. గురువారం రెబ్బెన మండలంలోని ఆరె సంక్షేమ సంఘం అధ్య�
సీఎం ప్రకటనతో కార్మికులకు 29శాతం వాటాకష్టకాలంలోనూ కేసీఆర్ పెద్ద మనసుసంస్థకు రూ.272.6 కోట్ల ప్రాఫిట్ మాత్రమే వచ్చినా రికార్డు స్థాయిలో ప్రోత్సాహంమొత్తంగా ఒక్కొక్కరికీ రూ.1.30లక్షలు వచ్చే అవకాశంకార్మికులక�
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 5 : టీఎస్ – ఐపాస్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిర్ధేశిత కాల వ్యవధిలో అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ భా�
షట్పల్లి పింఛన్దారుల ఆదర్శం ప్రతినెలా రూ.6 ఇచ్చేందుకు సంసిద్ధత స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 183 మంది కోటపల్లి, అక్టోబర్ 5: ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూపొందించిన హరితనిధికి మేము సైతమంటూ ఆసరా
మరో నెల రోజుల్లో పంట చేతికి.. l14 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనాసేకరణకు అధికారుల పక్కా ప్రణాళిక lరైతుల వివరాలు ఆన్లైన్లో నమోదుగ్రామాల వారీగా రైతులకు టోకెన్లు ఇచ్చేందుకు కసరత్తుకుమ్రం భీం ఆసిఫాబాద్, అక్
సింగరేణిలో గతేడాదితో పోలిస్తే 67 శాతం వృద్ధిబొగ్గు అమ్మకాల్లో 81 శాతం.. విద్యుత్ అమ్మకాల్లో 19 శాతం..శ్రీరాంపూర్ / గోదావరిఖని, అక్టోబర్ 4: సింగరేణి కాలరీస్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి తొల�