Hyderabad | హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శనివారం రాత్రి చెన్నాపురం చెరువు వద్ద వేణు(41) అనే వ్యక్తి గొంతుకోసి హత్య చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లిలో ఆరుగురి సజీవ దహనం కేసును పోలీసులు ఛేదించారు. పథకం ప్రకారమే ఈ హత్యలు చేసినట్టు విచారణలో తేలిందని రామగుండం సీపీ చంద్రశేఖ�
Hyderabad | హైదరాబాద్ వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కమ్మగూడలో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. భువనగిరికి చెందిన ఆవుల జార్జ్ అనే వ్యక్తిని మంగళవారం తెల్లవారుజా�
శ్రద్ధా వాకర్ హత్య నేపథ్యంలో పండవ్నగర్లో లభించిన శరీర భాగాలకు డీఎన్ఏ టెస్ట్ నిర్వహించారు. ఆ భాగాలు మగ వ్యక్తివిగా తేలింది. దీంతో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mumbai | దీపావళి పండుగ అందరి ఇంట్లో వెలుగులు నింపితే.. ఓ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. గాజు గ్లాసులో పెట్టి పటాకులు కాల్చొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తిని ముగ్గురు మైనర్లు హత్య చేశారు. ఈ దారుణ ఘటన ముంబైలోని
బెంగళూరు, ఆగస్టు 14: ఉన్మాదిగా మారిన ఒ భర్త కోర్టు ఆవరణలోనే తన భార్య గొంతును కత్తితో కోశాడు. అంతకు పది నిమిషాల ముందే కోర్టులో నిర్వహించిన కౌన్సెలింగ్లో ఇద్దరమూ కలిసి బతుకుతామని నిర్ణయానికి కూడా వచ్చారు. క�
Crime News | దేశ వాణిజ్య రాజధానిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కేవలం వంద రూపాయల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడో దుర్మార్గుడు. అతను కూడా తనకు చాలా దగ్గరి స్నేహితుడే కావడం గమనార్హం.
Kerala | తల్లిని వేధింపులకు గురి చేస్తున్న ఓ 70 ఏండ్ల వ్యక్తిని ఇద్దరు అమ్మాయిలు గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన కేరళలోని వయనాడ్ జిల్లాలోని అయిరామ్కొల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్�
Hayatnagar | హయత్నగర్లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు.. కారులోని ఓ వ్యక్తిపై కారం చల్లి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న బావర్చీ హోటల్ ఎదురుగా చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం కారులో