వ్యక్తి దారుణ హత్య | కర్నూల్ జిల్లా నంద్యాలలోని వైఎస్ నగర్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జగన్ మోహన్ అనే వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు.
వ్యక్తి దారుణ హత్య | గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. అత్తామామలను వేధిస్తున్నాడని అత్తవారింటికి వచ్చిన వ్యక్తిని బంధువులు కొట్టి హతమార్చారు. తాడేపల్లి మండలం నులకపేటలో బుధవారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది.
వ్యక్తి దారుణ హత్య | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిట్టే నరసింహులు(40) అనే వ్యక్తిని కొందరు దుండగులు బండరాయితో కొట్టి దారుణంగా హతమార్చారు.