స్నేహితుడి వద్ద తీసుకున్న రూ.1000 అప్పు ఆ వ్యక్తి ఊపిరి తీసింది. బాకీ చెల్లించలేదని మార్కెట్లో అందరి ముందు స్నేహితుడు దాడి చేయడంతో పాటు అతని భార్య చెప్పుతో కొట్టడాన్ని అవమానంగా భావించి ఉరి వేసుకొని బలవన్మ�
Commits suicide | కాజీపేట రైల్వే జంక్షన్ శివారులోని వడ్డేపల్లి చెరువు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం వెలుగుచూసింది.
ఏ మాత్రం అవగాహన లేని రంగం.. డబ్బులు సంపాదించాలనే ఆశ.. అప్పులు చేసి మరీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు ఆ యువకుడు.. చివరికి నష్టాలు రావడం.. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక కుటుంబంతోపాటు ఆత్మహత్యకు పా
వ్యాపారం కోసం చేసిన అప్పులు ఆ కుటుంబాన్ని బలి తీసుకొన్నాయి. అప్పులిచ్చిన వారితోపాటు వ్యాపార భాగస్వాముల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
లక్నో: పొరుగింటి వ్యక్తితో కలిసి భార్య పారిపోయింది. దీంతో మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర ప్రదేశ్లోని గురుగ్రామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కసన్ గ్రామంలో నివాసం ఉంటున్న కవిందర్ ఒక ప్రైవేట
కాచిగూడ : తల్లి, భార్య మందలించారని మనస్థాపంతో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ బిజీ ప్రసాద్ కథనం ప్రకార�
Crime news | కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి పీటీ గ్రామానికి చెందిన మోత్కు స్వామి (32) మద్యానికి బానిసై తరుచ�