ముంబైలో హిజ్రా వేషంలో ఇంట్లోకి చొరబడి లైంగిక దాడికి పాల్పడిన అనిల్ షిండే(30) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంతానం కలిగించేందుకు పూజలు చేయడానికి వచ్చానని అతను ఆ మహిళను నమ్మించినట్లు సమాచారం.
యజమాని పేరుతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి రూ.కోటి నగదును కాజేసిన కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. యూపీలోని లక్నోకు చెందిన 37 ఏళ్ల దీపక్ కుమార్ను అరెస్ట్ �
తుపాకీతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఓ యువకుడిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు.. సరూర్నగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. సరూర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం కథనం ప్రకారం .. సరూర్నగర్ శంకర్ �
నకిలీ పత్తివిత్తనాలను విక్రయించేందుకు తరలిస్తున్న ము ఠాలో ఒకరిని అరెస్ట్ చేసినట్టు యాదాద్రి డీఎస్పీ శ్రీనివాస నాయుడు మంగళవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం,
కుళ్లి పోయిన గొర్రెలు, మేకల విడి భాగాలను సేకరించి నిల్వ చేసిన ఓ మాంసం వ్యాపార కేంద్రంపై మంగళ్హాట్ పోలీసులు దాడులు నిర్వహించి ఒకరిని అరెస్ట్ చేసి.. 300 కిలోల కుళ్లిపోయిన గొర్రె, మేకల విడి భాగాలను సీజ్ చే�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాలకు చెందిన ఆరేండ్ల బాలిక బావిలో శవమై తేలిన ఘటనలో మిస్టరీ వీడింది. వరుసకు పెదనాన్న అయ్యే వ్యక్తితో పాటు మరో వ్యక్తి కామాంధులై పసిప్రాణాన్ని కాటేశారు. సోమవారం దండేపల్�
వరంగల్ నగరంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలతో పాటుగా పాన్షాపులు, కిరాణ షాపులు, బార్ షాపులు, ఇండ్లతో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి మట్టెవాడ పోలీసులు ఆరెస్ట్ చేశారు.
కొత్తగా విడుదలైన సినిమాలను పైరసీ చేస్తున్నారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్కు చెందిన కిరణ్ అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
శేషాచలం అడవుల్లో నుంచి ఏనుగు దంతాలు తెచ్చి హైదరాబాద్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఎర్ర చందనం స్మగ్లర్ను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 3 కోట్�