మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన హోటల్ మేనేజర్ హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఎనిమిది గంటల్లో ఛేదించారు. నిందితుడిని గురువారం ఉదయం ఆరు గంటలకు అరెస్టు చేశారు. స్థానికంగా తీవ్ర
దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పలు షాకింగ్ విషయాలు తెలిశాయి. పోలీస్ అధికారిగా నమ్మించిన అస్లాం, పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. తన మతాన్ని దాచి పేరు మార్చుకుని హిందూ బాలిక, గిరిజన యువతులతో సహా ఏడుగుర�
ఫిర్యాదు అందుకున్న పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేపట్టారు. స్విట్జర్లాండ్లోని ప్రోటాన్ మెయిల్ సర్వీస్ ద్వారా ఎన్క్రిప్టెడ్ విధానంలో ఈమెయిల్స్ పంపుతున్నట్లు తెలుసుకున్నారు.
న్యూఢిల్లీ : పెళ్లి పేరిట 100 మంది మహిళలను మోసం చేసిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఫర్హాన్ ఖాన్గా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి నుంచి ఓ బీఎండబ్ల్యూ కారు.. ఏటీఎంలు, సిమ్ కార్
Cheating | నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి మీడియాకు వివరాలను వెల్లడించారు.
షాద్నగర్రూరల్ : గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్న సంఘటన షాద్నగర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. షాద్నగర్ పట్టణంలోని పటెల్రోడ్డుకు శివ అనే యువకుడు మరో వ్
గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్ | నిబంధనలకు విరుద్ధంగా షాపులో 14 కేజీల సిలిండర్ నుంచి 5 కేజీల చిన్న గ్యాస్ సిలిండర్లకు గ్యాస్ను మార్పిడి చేస్తూ అధిక డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని కాచి�
శంషాబాద్ విమానాశ్రయంలో వ్యక్తి అరెస్ట్ | శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో లిబియా నుంచి ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు. భారత్ నిషేధించిన
నమ్మి ఉద్యోగమిస్తే.. యజమానికే టోకరా | దుకాణంలో చిన్న ఉద్యోగం ఇస్తే కుటుంబానికి రెండు పూటలా తిండి పెట్టుకుంటానని నమ్మబలికాడు.. బుద్ధిగా పని చేస్తూ యజమాని విశ్వాసం
క్రైం న్యూస్ | జహీరాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతంలో వ్యాపారులు, ఏటీఎం సెంట్ల వద్ద డబ్బులు డ్రా చేసుకునే వ్యక్తులు, ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులను తుపాకీతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని అరెస్
క్రైం న్యూస్ | జిల్లాలోని నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లి కేంద్రంగా నకిలీ బయో డీజిల్ తయారు చేస్తున్న గుండా సంతోష్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపా�