యుద్ధంతో తల్లడిల్లుతున్న గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఆకలితో 100 మందికి పైగా ప్రజలు వీరిలో అధికంగా పిల్లలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ(యూఎన్ ఆర్డబ్ల్యూ)
Global Warming | ప్రపంచవ్యాప్తంగా వాతావరణం వేడెక్కుతున్నది. ఇది కేవలం వాతావరణ సంక్షోభం మాత్రమే కాకుండా మానవ ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని తాజా అధ్యయనం హెచ్చరికలు చేస్తున్నది. ప్రపంచ ఉష్ణోగ్రతలు ఒక్క డిగ్రీ �
రాష్ట్రంలో యువత ‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్'తో బాధపడుతున్నది. ఓ వైపు యువతలో ఊబకాయం పెరుగుతుండగా.. పోషకాహార లోపం తీవ్రంగా కనిపిస్తున్నది. దీన్నే వైద్య నిపుణులు ‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్య�
మహిళల్లో వచ్చే చాలా రకాల వ్యాధులకు, రుగ్మతలకు పౌష్టికాహార లోపమే ప్రధాన కారణం. వివిధ కారణాల వల్ల స్త్రీలు స్వీయ ఆరోగ్యంపై పెద్దగా దృష్టి పెట్టరు. రోజువారీ పనులు, కుటుంబ బాధ్యతలు వెరసి వారిపై ఒత్తిడి ఎక్కు�
పేద, మధ్యతరగతి వర్గాలకు పోషకాహారం అత్యంత భారంగా మారుతున్నది. తక్కువ ఆదాయం కలిగిన దేశాలతోపాటు మన దేశంలోని పలు ప్రాంతాల్లో ఎక్కువమంది పేద, మధ్య తరగతి వర్గాలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
ఫాస్ట్ఫుడ్ సంస్కృతి పట్టణాల నుంచి గ్రామాలకు కూడా పాకింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆహారపు అలవాట్లు మారిపోయి ఊబకాయం, మధుమేహం రోగుల సంఖ్య పెరుగుతున్నదని ప్రముఖ వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిశాట్ వ�
నేటి బాలలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తూ చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేమైన దృష్టి సారించి వారి ఆరోగ్య వివ�
అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి రెండేండ్ల చిన్నారుల వరకు తక్కువ బరువు సమస్యగా మారుతున్నది. గర్భం దాల్చిన తర్వాత తల్లులకు పోషకాహారంపై సరైన అవగాహన లేకపోవడంతో ఏటా జరుగుతున్న ప్రసవాల్లో 15 శాతం శిశువులు తక్కువ �
Health | దేశంలోని వయోధికులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ, శరీరానికి సరిపడా పోషకాలు అందడం లేదని జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో వెల్లడైంది.
పోషకాహార లోపం నివారణకు కృషి చేయాలని నీతి అయోగ్ ప్రతినిధి సలోని భుటాని అన్నారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ