మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం మిరుదొడ్డ�
కేసీఆర్ చలవతోనే దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, తన సొంతూరు పోతారం చెరువుకు శ్రీరామనవమి రోజన కాల్వల ద్వారా సాగునీళ్లు రావడం చాలా సంతోషంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొ�
దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా నియోజకవర్గ రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఉప కాల్వల నిర్మాణం చేపట్టకపోవడంతోనే సమస్య నెలకొందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి శాసనస�
సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, తలాపునా మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా దుబ్బాక నియోజకవర్గం రైతులు సాగునీటి కష్టాలు పడుతున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సోమవారం రాష్ట్ర భారీ నీటి ప
పోయినేడు వరకు మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకిన చెక్డ్యాంలు ఈ ఎండకాలంలో చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. నిండా నీటితో కనిపించే వాగులు కళ చెదిరిపోయి దర్శనమిస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కృషి ఫలించింది. శనివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని బల్వంతాపూర్-మల్లాయిపల్లి శివారులో 4 ఎల్ డిస్ట్రిబ్యూషన్ ఉపకాల్వల నుంచి ఆయన సాగునీరు వి�
మల్లన్నసాగర్ నిర్మా ణం భేష్ అని కర్ణాటక ఎమ్మెల్యేల బృందం పేర్కొంది. మంగళవారం సిద్దిపేట జిల్లా తొ గుట మండలంలోని తుక్కాపూర్ వద్ద నిర్మించిన మల్లన్నసాగర్ను కర్ణాటక రాష్ర్టానికి చెందిన 12 మంది ఎమ్మెల్య�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కొండకింద గండి చెరువులోకి మల్లన్నసాగర్ నుంచి కాళేశ్వరం జలాలు వచ్చి చేరుతున్నాయి. కొండకండ్ల గ్రామంలోని 15వ ప్యాకేజీ క్రాస్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం నీటిని విడుదల చ
మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఉన్నదని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టు తమకూ ఉంటే బాగుపడేటోళ్లమని మహారాష్ట్ర సర్పంచ్లు అభిప్రాయపడ్డారు. ‘మా మహారాష్ట్రలో గోదావరి ప్రవహిస్తున్నా పంట పొలాలకు నీళ్లు