Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని మోదీపై మండిపడ్డారు. మాల్దీవుల అధ్యక్షుడిని కౌగిలించుకునే ముందు ఆయన మతం ఏమిటని మీరు అడిగారా? అని ప్రశ్నించారు.
Mohamed Muizzu | మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు (President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) రికార్డు నెలకొల్పారు. ఏకంగా 15 గంటలపాటు ప్రెస్ కాన్ఫరెన్స్ (Press Conference) నిర్వహించారు. దాంతో ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొదటి దేశాధ్యక్షుడిగా ముయిజ
Mohamed Muizzu | మాల్దీవుల అధ్యక్షుడు (Maldives President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) భారత పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన తాజ్ మహల్ (Taj Mahal)ను సందర్శించారు.
Maldives President | మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు భారత పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఇండియాకు వచ్చిన మొయిజ్జుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము �
Mohamed Muizzu | మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్తో అంటీముట్టనట్టుగా వ్యవహరించిన మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) ఇప్పుడు స్టాండ్ మార్చారు. భారత్పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు సన్నిహిత మి�
Jaishankar | కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు (Maldives President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu)తో భేటీ అయ్యారు.
Jaishankar | మాల్దీవుల అధ్యక్షుడు (Maldives President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu)ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) కలిశారు.
Mohamed Muizzu | భారత్తో వివాదాలకు ఆజ్యం పోస్తూ చైనాకు దగ్గరవుతున్న మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు (Mohamed Muizzu) మరోసారి తన నోటి దరుసు ప్రదర్శించారు. న్యూఢిల్లీపై మళ్లీ వ్యతిరేక గళం వినిపించారు. మే నెల 10వ తే�
Maldives | మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (President Mohamed Muizzu) భారత్పై తన వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ప్రకటన చేశారు.
Mohamed Moizzu | మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు భారత్కు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఒక పక్క ఢిల్లీ-మాలెల మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకు
Mohamed Muizzu | భారత్, మాల్దీవుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ద్వీపదేశమైన మాల్దీవ్స్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో ఉన్న సైనికులను ఉపసంహరించుకోవాలని భారత్ను కోరింది. భారత వ్యతిరేక ధోరణి�
Mohamed Muizzu | ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవల లక్షద్వీప్లో పర్యటించడంపై మాల్దీవుల (Maldives) నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. మాల్దీవులు ప్రభుత్వం కూడా నోరుజారిన మ�