చండూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చండూరులో రైతులతో కలిసి ఆయన విలేకరులతో మా�
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ఆమె మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ మాజీ చైర్పర్సన్
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికరగుట్ట సమీపంలో ఏర్పాటుచేసిన మక్క కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు బంద్ చేయడంతో రైతులు ఆగ్రహించారు. నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నెక్కొండ మార�
ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతన్నకు పంటను అ మ్ముకుందామంటే అడుగడునా కష్టాలు త ప్పడం లేదు. ఎంతో వ్యయప్రయాసాలకో ర్చి చెమట చిందించి పంటను పండిస్తే దాని ని అమ్ముకోవడానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారు.
జడ్చర్లలోని పత్తి మార్కెట్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో మక్కలు కొనుగోలు చేయాలని మంగళవారం రైతులు జడ్చర్ల-కల్వకుర్తి 167వ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు.
కాల్వశ్రీరాంపూర్ మార్కెట్ యార్డులో ప్రభుత్వం మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు శనివారం ప్రారంభించారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించి వాహనాలను నిలిప�
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని మాదారం గ్రామంలో కారేపల్లి విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ �
సాగు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మక్కా కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు అన్నారు. శనివారం ఖమ్మం రూ