కాల్వశ్రీరాంపూర్ మార్కెట్ యార్డులో ప్రభుత్వం మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు శనివారం ప్రారంభించారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించి వాహనాలను నిలిప�
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని మాదారం గ్రామంలో కారేపల్లి విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ �
సాగు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మక్కా కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు అన్నారు. శనివారం ఖమ్మం రూ