పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరే�
కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ల ఖరారు అగ్గి రాజేస్తున్నది. పార్టీలో ఉన్నవాళ్లను పక్కనబెట్టి బయటి నుంచి వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారని పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా పార్టీ �
శాసనమండలి సభ్యులుగా కొత్తగా ఎన్నికైన బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్గౌడ్ ప్రమాణం చేశారు. బుధవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వారితో తన చాంబర్లో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. వారిని
ప్రొఫెసర్ కోదండరాం తదితరులు ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడానికి వస్తే తాను గైర్హాజరు అయినట్టు జరుగుతున్న ప్రచారాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఖండించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు నామినేషన్ల గడవు గురువారం ముగియగా, కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్కు చెందిన మహేశ్కుమార్గౌడ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బల్మూరి వెంకట్ ఇద్దరే నామినేషన్ల�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) నామినేష్ల గడువు నేటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి చెందిన బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు.