సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ వన్ కుర్చీ వైపు వేగంగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్. దానికి తోడు వరుస సినిమాలు చేస్తున్నా�
గత ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు- హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరు అనే చిత్రం రూపొందగా, ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అంతే కాదు మహ�
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దఢఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్ కాకపోయిన అమ్మడికి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్�
ఎవరైన అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్గా మారతారు. కాని ఛలో చిత్రంతో మంచి హిట్ కొట్టి రీసెంట్గా భీష్మ అనే చిత్రంతో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వెంకీ కుడుముల అసిస్టెంట్గా డైరెక్�
మహేష్ బాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ : సర్కార్ వారి పాట, హరిహర వీరమల్లు సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్పై ఎంతటి అంచనాలు ఉన్నాయి అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలే వాళ్ల
మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ అభిమానులతో పాటు ప�
మహేష్బాబు-త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. పదకొండేళ్ల విరామం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో భారీ చిత్రం తెరకెక్కనుంది. హారిక అండ్ హాసిని క్రియే�
బిజినెస్ మ్యాన్ ఆడియో వేడుకలో మహేశ్ బాబుతో తాను సినిమా చేస్తే ఏజెంట్ తరహా పాత్ర చేస్తానని.. జేమ్స్ బాండ్ అయితే బాగుంటుందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. అలాంటి కథనే విజయేంద్ర ప్రసాద్ కూడా సిద్ధం చేస్తున్నట్ల
మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. 11 ఏళ్ల కింద వచ్చిన ఖలేజా సినిమా తర్వాత ఈ కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా రాలేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్న మహేష్ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నాడు. కాని కరోనా వలన షూటింగ్ ఆగిపోవడంతో ఆ టై�
గ్లామర్ తళుకులతో పాటు చక్కటి నటనను కనబరుస్తూ తెలుగు, తమిళ భాషల్లో అచిరకాలంలోనే యువతరం ఆరాధ్యనాయికగా మారిపోయింది నిధి అగర్వాల్. తెలుగులో ‘ఇస్మార్ట్శంకర్’తో తొలి కమర్షియల్ సక్సెస్ను అందుకున్న ఈ