SSMB 29 in Kenya | సూపర్ స్టార్ మహేష్ బాబు- విజన్రి డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మహేశ్బాబు హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘SSMB 29’(వర్కింగ్ టైటిల్) సినిమాకు సంబంధించిన ఏ వార్త బయటకొచ్చినా.. అది క్షణాల్లో వైరల్ అయిపోతున్నది.
Mahesh Babu | దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మరియు సూపర్స్టార్ మహేశ్బాబు కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం SSMB29 పై గ్లోబల్గా ఆసక్తి నెలకొంది. ‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ దాకా వెళ్లిన రాజమౌళి, ఈసారి దానిని మించి సిని
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. ప్రతిభ ఒక్కటే సరిపోదని అంటున్నది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్! అందులోనూ బయటి వ్యక్తులు చాలా కష్టపడాల్సి ఉంటుందని చెబుతున్నది. తాజాగా, ఓ జాతీయ మీడియాతో జరిగిన చిట్చాట్లో
Ghattamaneni JayaKrishna | తెలుగు సినీ ప్రపంచంలో మరో స్టార్ వారసుడు తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. ఇక జయకృష్ణ తొల�
ఇంట గెలిచి రచ్చ గెలిచిన కథానాయిక ప్రియాంక చోప్రా. బాలీవుడ్లోనే కాదు, హాలీవుడ్లోనూ గుర్తింపు తెచ్చుకున్న ఏకైక భారతీయ నటీమణి ఆమె. ప్రస్తుతం ‘SSMB 29’ కథానాయికగా నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువ కానున్
రాజమౌళి సినిమాలే కాదు, ప్రమోషన్లు కూడా భిన్నంగా ఉంటాయి. నిర్మాణంలో ఉండగానే ప్రమోషన్స్తో సినిమాపై హైప్ తీసుకొస్తారాయన. అయితే.. ప్రస్తుతం చేస్తున్న ‘SSMB 29’ విషయంలో మాత్రం ప్రమోషన్ ఊసే లేకుండా, చడీచప్పుడు �
Sitara | సూపర్స్టార్ మహేశ్బాబు కుమార్తె సితార ఘట్టమనేని తన పేరుతో సోషల్ మీడియాలో చలామణి అవుతున్న నకిలీ ఖాతాలపై తీవ్రంగా స్పందించారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఆమె
Rao Bahadur | టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించార . బ్లఫ్ మాస్టర్ సినిమా తర్వాత ఆయన నటనకు చాలామంది ఫిదా అయ్యార�
Mahesh Babu | టాలీవుడ్ ఇండస్ట్రీకి వారసుల అరంగేట్రం కొత్తేమి కాదు. కాకపోతే ఈసారి రెండు ప్రముఖ కుటుంబాల నుంచి ఆసక్తికరమైన కొత్త జోడీ సినీ ఎంట్రీకి సిద్ధమవుతోంది.
Shilpa Shirodkar Car |సూపర్ స్టార్ మహేశ్ బాబు మరదలు, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కారుని ఒక బస్సు ఢీకొట్టింది. దీంతో ఈ సంఘటనపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ బస్సు రవాణా సంస్థపై తీవ్ర విమర్శలు గుప్పించి