అప్పుల బాధ భరించలేక రంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలంలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన బల్వం సిద్ధాంతిగౌడ్ (48) వ్యవసాయం చేయ�
అకాల వర్షంతో జిల్లా అతలాకుతలమైతే కాం గ్రెస్ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడం మరిచిందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. శుక్రవారం మహబూబాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశ
Asha workers | హక్కుల సాధన కోసం ఆశా వర్కర్లు(Asha workers) కదం తొక్కారు. ఆశాలపై బెదిరింపులు, వేధింపులు అరికట్టి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్( Mahbubabad) జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదు�
వరద సహాయం చేయటానికి ఖమ్మానికి వెళ్తే దాడి చేయటమే కాకుండా.. సీఎం రేవంత్ తమ మీద ఉల్టా కేసులు పెట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఇది ప్రజాపాలన కాదని, రాక్షస పాలన అని ధ్వజమెత్తారు.
‘మా సొంతూర్లోనే విద్యుత్తు సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండల పరిధిలోని పర్వతగిరి గ్రామంలో రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కరెంట్ తీస్తుండ్రు. దీనికి అసలు సమ
అంగన్వాడీ కేంద్రాలకు అందించే గుడ్ల పంపిణీ విషయంలో నాణ్యత పాటించకుంటే సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మి హెచ్చరించారు.
లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. మే 13న ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించిన విషయం విదితమే. అత్యంత
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరుగగా మంగళవారం ఓట్లను లెక్కించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
మహబూబాబాద్ మండలం సోమ్లాతండాలో భర్త పేరిట గుడి నిర్మించి, అందులో విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నది కళ్యాణి. బానోత్ హరిబాబు-కళ్యాణి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు.
లంచం తీసుకుంటూ మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండ�
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా ఖరీదైన శస్త్ర చికిత్సలు చేస్తూ సర్కారు వైద్యంపై నమ్మకాన్ని పెంచుతున్నారు