సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మొగిలి (కేతకీ) వనంలో వేలిసి, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ప్రారంభంకానున్న�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధమైన పర్వతవర్ధినీ రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొలిరోజు ఉదయం 1
అష్టాదశ శక్తిపీఠాల్లో ఐ దో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న అలంపుర్ క్షేత్రం లో మార్చి 4వ తేదీ నుంచి మహా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించేందుకు దేవస్థాన నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి 8వ తేద
మండలంలోని కర్ని శివాలయం, పస్పుల వల్లభాపురంలో వెలిసిన దత్తాత్రేయస్వామి ఆలయంలో ఆదివారం శివపార్వతుల కల్యాణోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో స్వామివారి కల్యాణం కమనీయంగా జరిగింది.
సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని శివుడికి ప్రత్యేక పూజలు చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహా శివరాత్రి సందర్భంగా శనివారం ఆయన హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వ�
మహాశివరాత్రి వేడుకలు మండలంలో శనివారం ఘనంగా జరిగాయి. ఆలయాల్లో ఆయా కమిటీలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి-జ్యోతి దంపతులు చింతలపల్లి, �
సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. మహా శివరాత్రి సందర్భంగా పర్వతగిరిలోని పర్వతాల శివాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి స్వా
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శనివారం సాయంత్రం భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. పలు పుష్పాలతో అలంకరించిన ప్రభపై స్వామి, అమ్మవార్లను ఉంచి గంగాధర మం
మహాశివరాత్రి వేడుకలు శనివారం తాండూరు నియోజకవర్గంలో భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ప్రసిద్ధమైన అంతారం తండాలోని భూకైలాస్ ఆలయం, బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలోని ఏకాంబరి, జీవన్గి, పెద్దేముల్ మండలం తట్ట
మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడా యి. ఉదయాన్నే ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తు లు సాయంత్రం వేళ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేసి దీక్ష విరమ�
మహా శివరాత్రి పర్వదినానికి జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆశ్రమంలో జరిగే సైకత లింగం దర్శనానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. గురువారం ఆశ్రమంలో ఏర్పాటు చేస్తున్న సైకత లింగాన్ని కలెక్టర్ శరత్ కుమార్ ఆవిష�