KTR | ఫిబ్రవరి 26 న ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళానికి రావాలని ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి కేటీఆర్ను ఆహ్వానించారు.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టాల్లో ఒక్కటైన పెద్దపట్నం కార్యక్రమాన్ని శుక్రవారం అర్ధరాత్రి వైభవంగా నిర్వహించారు.
మండల కేంద్రంలోని శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన శివపార్వతుల కల్యాణానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా మహాశివుడికి ప్రత్యేక పూజలు న�
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో భక్తులు శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మహాశివుడికి అభిషేక�
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే మొదలైన ప్రత్యేక పూజలు అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు కొనసాగాయి.
జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లాలోని శివాలయాలు వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. శివయ్య దర్శనం కోసం ఆలయాల ఎదుట భక్తులు క్యూ కట్టా
మహా శివరాత్రిని పురస్కరించుకొని జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. వేడుకలకు ఆలయాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, టెంట్లతోపాటు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ శంభుగుట్ట దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఆలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయాన్ని ముస్తాబు చేశారు. దౌల్తాబాద్తో పాటు సిద్దిపేట, మెదక్, నిజామా�
పవిత్రమైన మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగనున్నాయి. ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుం�
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసం గా జరుగుతున్నాయి. పదకొండు రోజులపాటు నవవాహ్నిక దీక్షతో పూజాధికాలు శాస్ర్తోక్తంగా నిర్వహిస్తున్నారు. ఏడోరోజైన గురువారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశా
మహా శివరాత్రి పర్వదినానికి వేళైంది. శుక్రవారం పండుగను వైభవంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఊరూరా శివనామస్మరణ మార్మోగనున్నది. ప్రముఖ పుణ్యక్షేత్రా�