CPI Mahasabha | ఈనెల 18న చెన్నూర్ పట్టణంలో నిర్వహిస్తున్న సీపీఐ పార్టీ చెన్నూర్ మండల మహా సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు రేగుంట చంద్రశేఖర్ కోరారు.
Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లా ఎలుకతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని మాజీఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్�
అభివృద్ధితోపాటు భాషా, సంస్కృతులను రక్షించుకోవాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ఈ విషయంలో తమిళనాడు తరహాలో మన పాలకులూ భాషాభివృద్ధికి కృషి చేయాలని కోరార�
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య మహాసభ 2024ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని రూం నెంబర్ 133లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత�
తెలంగాణ సామాజిక, రాజకీయార్థిక చలనాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక ప్రత్యక్ష సాక్ష్యం. 1919వ సంవత్సరంలో ఏర్పాటైన తెలుగు శాఖ బోధన, పరిశోధన రంగాల్లో ప్రమాణాలను నెలకొల్పుతూ వందేండ్లను పూర్తి చేసుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆర్ఎంపీల పాత్ర కీలకమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం గ్రామీణ సుశృత వైద్యుల సంఘం 17వ వార్షికోత్సవ మహాసభలో ఆయన ప
మత రాజకీయాలు దేశ భవిష్యత్తుకు పెను ముప్పు తెస్తాయని, శాంతికి విఘాతం కలిగిస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు.
ఖమ్మం : ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓ.పీ.డి.ఆర్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , ఖమ్మం జిల్లా కన్వీనర్ బాణాల లక్ష్మణాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఓపిడిఆర్ రాష్ట్ర కమిటీ సభ్యులు దందా �
ఖలీల్వాడి : గీతావృత్తిని ఆధునీకరించి పరిశ్రమగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ వీజీగౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ గీత పనివారాల సంఘం మూడవ జిల్లా మహాసభను ఆయన ప్రారంభించారు. కా�