ముంబై: శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తాజాగా ఓ లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖను ఏక్నాథ్ షిండే మీడియాతో షేర్ చేశారు. రాష్ట్రంలో శివసేన పార్టీకి చెందిన వ్యక్తే సీఎంగా ఉన్నా.. వర్షా బంగ్లాకు వెళ్లి ఆయన్ను కల�
ముంబై: మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సంక్షోభం వల్ల విధాన సభను రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు ఇవాళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తన ట్విట్టర్లో తెలిపార�
అకోలా: మహారాష్ట్రలోని శివసేన పార్టీకి చెందిన మంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు మరికొంత మంది పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఆచూకీ లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ కనిపించడ
ముంబై: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ కూటమికి భారీ షాక్ తగిలింది. ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. మూడు సీట్లను బీజేపీ గెలుచుకున్నది. అధికార కూటమికి మరో మూడు సీట్లు దక్కా
మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరేపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు ఎప్పుడూ జెండాలు మారుస్తూ వుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రి
ఇంత వేడిలోనూ పెండ్లి బరాత్ చేయాలంటే మాటలా? దీనికీ పరిష్కారం చూపించారు మహారాష్ట్ర ఔరంగాబాద్కు చెందిన ఓ ఔత్సాహికుడు. ఈ ట్రెండింగ్ వీడియో ట్విట్టర్లో మూడు రోజుల వ్యవధిలో 15 వేల మంది...