Passenger fell down: భూమి మీద నూకలు మిగిలి ఉంటే మనం ఎదురెళ్లినా చావు వెనుకడుగు వేస్తుందంటారు. కొన్ని అనూహ్య సంఘటనలు చూసినప్పుడు అది నిజమేనేమో అనిపిస్తుంది. తాజాగా ఓ రైల్వేస్టేషన్లో
Fire accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ( Fire accident ) సంభవించింది. ఫ్యాక్టరీలో పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ఉదయం ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
Sanjay Raut | బీజేపీకి ప్రధాని పదవిని వదిలిపెట్టింది తామేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఉత్తర భారతదేశంలో తాము పోటీ చేయకుండా బీజేపీకి వదిలేశామని, లేనట్లయితే దేశం తమ పార్టీ నుంచి ప్రధానిని చూసేదని చెప్పారు
accident | మహారాష్ట్రలోని పుణె జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. పుణె-అహ్మద్నగర్ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగని లారీ మరో రెండు మోటార్ సైకిళ్లపైకి దూసుకెళ్లింది.
Gadchiroli district | మహారాష్ట్రలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. గడ్చిరోలి జిల్లాలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను మావోయిస్టులు ధ్వంసం చేశారు. 11 ట్రాక్టర్లతో పాటు రెండు జేసీబీలకు
Dinkar Raikar: మహారాష్ట్రకు చెందిన సీనియర్ పాత్రికేయుడు, లోకమాత మీడియా గ్రూప్ ఎడిటర్ దిన్కర్ రాయికర్ (79) అనారోగ్యంతో కన్నుమూశారు. రాయికర్కు కొన్ని వారాల క్రితం
ముంబై: మహారాష్ట్రలో స్కూళ్లను సోమవారం నుంచి తెరవనున్నారు. ముంబై మహానగరంలోనూ పాఠశాలలను సోమవారం నుంచి తెరవనున్నట్లు మంత్రి వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఒకటో తరగతి నుం
Vaccines shortage: మహారాష్ట్రలో టీకాల కొరత ఉన్నదంటూ జరుగుతున్న ప్రచారం ఒట్టిదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరలపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఆర్జీవీ( రాంగోపాల్ వర్మ) మరోసారి ట్విటర్ ద్వారా స్పందించారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో ఐనాక్స్ థియేటర్లలో టికెట్ ధరను రూ . 2,200 వేలుగా
Covid to police: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్నది. ముఖ్యంగా ముంబై మహానగరంలో పరిస్థితి తీవ్రంగా ఉన్నది. అక్కడి సామాన్య ప్రజలతోపాటు
నాసిక్: మహారాష్ట్రలో మళ్లీ కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రానికి చెందిన పది మంది మంత్రులు, 20 ఎమ్మెల్యేలకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అసెంబ్లీ సమావేశాల వేళ నిర్వహించిన టెస్టిం�