మహానగరంలో నిఘా వ్యవస్థ నీరుగారిపోతోంది. ఇక్కడ జరుగుతున్న ఉదంతాలు మన దర్యప్తు సంస్థలు, నిఘా వ్యవస్థలను వెక్కిరిస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ర్టాలకు వెళ్లి నేరస్తులను పట్టుకుంటున్నామంటూ, కేసులను ఛేదిస్�
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గేకు సన్నిహితుడిగా భావిస్తున్న కాంగ్రెస్ నేత లింగరాజు కన్నీని మాదక ద్రవ్యాల రవాణా కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశార�
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మందిని మోసగించి, పెండ్లి చేసుకున్న ఫిరోజ్ నియాజ్ షేక్ (43)ను మహారాష్ట్ర పోలీసులు ఈ నెల 23న అరెస్ట్ చేశారు. నల్ల సోపారలోని ఓ మహిళను మాట్రిమోనియల్ వెబ్సైట్లో నిందితుడ�
Maharashtra | ఓ ఎనిమిది మంది క్రూరమృగాల్లా విరుచుకుపడ్డారు. కామంతో చెలరేగిపోయారు. 16 ఏండ్ల అమ్మాయిపై 12 గంటల పాటు అత్యాచారం చేశారు. ఈ అత్యంత దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఆదివారం వెలుగు చూసింద�
goa highway | మహారాష్ట్ర పరిధిలోని ముంబై - గోవా హైవేపై ఓ ఆడి కారులో మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. హైవేపై కారు ఆగి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న
ముంబై: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై శివ సైనికులు రగిలిపోతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులనుద్దేశించి సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగం అనంతరం శివసేన కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు
జైల్లోని లాకప్కు వేసిన తాళం వేసినట్లే ఉంది..కానీ ఓ ఖైదీ మాత్రం తప్పించుకున్నాడు. ఇదెలా సాధ్యమని పోలీసులు తలపట్టుకున్నారు. ఆ ఖైదీని మళ్లీ పట్టుకొచ్చారు. ఎలా తప్పించుకున్నావ్ అని అడిగారు. అతడ
మహారాష్ట్ర పోలీసుల ధ్రువీకరణ గడ్చిరోలి ఎన్కౌంటర్ మృతుల్లో ఆరుగురు మహిళా మావోయిస్టులు కొత్త గూడెం క్రైం, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): గడ్చిరోలిలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి తీవ్ర న
ముంబై : మహారాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లా నాలా సోపారాలో నైజీరియాకు చెందిన డ్రగ్స్ విక్రేతను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 478 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్�